ఆకేరు వాగుపై రిజర్వాయర్ పనులు పూర్తి మత్తడి దుంకుతూ పరుగులు సస్యశ్యామలం కానున్న బీడు భూములు చురుగ్గా సాగుతున్న ప్రధాన కాల్వ నిర్మాణం 22 కిలోమీటర్ల పొడవుతో పాలకుర్తి వరకు గ్రావిటీ కెనాల్ 3 నియోజక వర్గా�
పల్లెల్లో పచ్చదనం పంచుతున్న పల్లె ప్రకృతి వనాలు తొలి విడుతలో 11 బీపీపీవీలు.. ఒక్కోటి పదేసి ఎకరాల్లో ఏర్పాటు పూర్తయిన తొమ్మిదింటిలో పెరుగుతున్న 1.14 లక్షల మొక్కలు రెండో విడుతలో ఈ ఏడాది ఒక్కో మండలంలో మరో నాలు�
కోకాపేటలో రూ.300 కోట్లతో భవన నిర్మాణం అర్హులకు గొర్రెల యూనిట్ల పంపిణీ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందంజ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు ఎర్రగట్టుగుట్టలో కుడా చైర్మ�
ప్రథమ సంవత్సరంలో 3,842 మంది.. ద్వితీయ సంవత్సరంలో 2,306 మంది విద్యార్థులు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాల ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి మాధవరావు ప్రథమ సంవత్సరంలో 3,842 మంది.. ద్వితీయ స�
సీరోలును మండలం చేసి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సీఎం డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సన్మానించిన మోదుగుగడ్డ గ్రామస్తులు చిన్నగూడూరు, జూలై 30 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో
శిక్షణార్థులకు అండగా నిలుస్తాం సమాజానికి సేవకులుగా మారండి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 90 రోజుల ఉచిత శిక్షణ సమావేశంలో మంత్రి దయాకర్రావు తొర్రూరు, జూలై 30 : పల్లె పల్లెనా ఉద్యోగాల కల్పనే ధ్యే
పలు గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన సీసీకెమెరాలు ఏర్పాటుపై అవగాహన పలిమెల, జూలై 30: సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని కాటారం డీఎస్పీ బోనాల కిషన్పటేల్ అన్నారు. కమ్యూ�
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు రాజకీయ ప్రతినిధులతో సమీక్ష హనుమకొండ, జూలై 30 : ఓటర్లు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఓటరు నమోదు ఫారం సవరణపై శనివారం వివిధ రాజకీయ ప�
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 41 మందికి రూ.13.64 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 41 మందికి రూ.13.64 లక్షల విలువైన చెక్కుల పంపిణీ పరకాల, జూలై 30 : అత్యవసర సమయంలో అనారోగ్
పెద్దతండాలో ముగిసిన మంత్రి సత్యవతి తల్లి దస్మా అంత్యక్రియలు పరామర్శించిన మంత్రి దయాకర్రావు, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు పాడెమోసిన ఎమ్మెల్యే శంకర్నాయక్ కురవి, జూలై 30 : రాష్ట్ర గిరిజన, స్త్రీ శి�
ఎల్గూర్ చెరువులో మత్య్సకారులకు చిక్కిన పదిన్నర కిలోల చేప సంగెం, జూలై 30 : తెలంగాణ ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా పోసిన చేపపిల్లలు మత్య్సకారులకు సంపద సృష్టిస్తున్నాయి. మండలంలోని ఎల్గూర్ చెరువులో మత్స్యకా
ములుగు అటవీ ప్రాంతంలో 250 జాతులు జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు దోహదం వాటి ఆవాసం, జీవనవిధానం ప్రత్యేకం ఆకర్షణీయంగా మగజాతి పక్షులు మాంసాహార, శాకాహార పక్షులు జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు ఆధారం పక్షుల�