పని దొరక్కుండా చేసి కూలీల పొట్టగొట్టేందుకు కుతంత్రాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జడ్పీ సభ్యుల మండిపాటు ఈ విషయంపై ప్రజలను చైతన్యపర్చాలన్న ఎమ్మెల్యే పెద్ద�
కాకతీయ సామంతులు నతవాడీ వంశస్తుల రాజధాని ఊరి చుట్టూ ఏడు చెరువులు.. ఎటు చూసినా కాకతీయుల శిల్పకళా సంపద ఇక్కడి ఆలయాలకు 800 ఏళ్ల ఘనత వాలీబాల్కు కేరాఫ్గా ఊరు చరిత్ర చెక్కిన గ్రామానికి సీఎం కేసీఆర్ కొత్త రూపం క
ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి పోరాట కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ కాజీపేట, జూలై 26: కోర్టులో కేసు తేలేదాక గిరిజన రిజర్వేషన్లు పెంచేది లేదని కేం
మేయర్ గుండు సుధారాణి వరంగల్,జూలై 26 : పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్లో అన్ని విభాగాల వింగ్ అధికారులతో పట్ట
డీఎల్పీవో వెంకటేశ్వర్లు నర్సంపేట రూరల్, జూలై 26 : ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మండలంలోని గురిజాల, రాములునాయక్తండాల్లో జీపీ సిబ్బంది చేపట్ట�
గీసుగొండ, జూలై 26 : ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని మామునూర్ ఏసీపీ నరేశ్కుమార్ తెలిపారు. మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ క్రైంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా
రాష్ట్ర అర్చక ఉద్యోగుల జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హనుమకొండ చౌరస్తా, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ట్ర అర్చక ఉద్యోగుల జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ర�
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతా ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమేశ్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన న్�
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలను చేపడుతున్న నేపథ్యంలో పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్పిల్ వే గేట్లను ఇంచు మేర ఎత్తి జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ ఈఈ ఆర్ రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ఎస్సీరెస్పీ డిప్యూటీ ఈఈ కిరణ్కుమార్, ఏఈ�
గొప్ప వాక్పటిమ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్ర పరిజ్ఞానం కలిగిన మంత్రి కేటీఆర్ యువతరానికి మార్గ నిర్దేశకుడిగా నిలుస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఉపాధి నిధుల్లో భారీ కోతకు కుట్రలు కూలీల పొట్టగొట్టేందుకు ప్రణాళికలు కుంటి సాకులతో అభివృద్ధికి ఆటంకం తనిఖీల పేరుతో భయపెడుతున్న సెంట్రల్ జిల్లాలో ఏటా రూ.100 కోట్ల పనులు ఉపాధి పొందుతున్న 2.55 లక్షల మంది వరంగల