మద్యం మత్తులో బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన వాష్ రూమ్ను అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు.
ఏడాది వయసున్న కూతురిని ఓ తల్లి నీటి తొట్టిలో పడేసి కడతేర్చింది. నేరం తనపై పడకుండా ఉండేందుకు చైన్స్నాచర్ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు,
్రప్రజా రవాణాలో వీరి పాత్ర మరువలేనిది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, ఆగస్టు 1: ఆటో డ్రైవర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సంపేటలో ప్�
ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని కోర్సు డైరెక్టర్ ఎం వసుమతి సూచించారు. మహేశ్వరం శివారు సెయింట్ మేరీ హైస్కూల్లో సోమవారం ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధం ఈ నెల మొదటి వారం ప్రారంభం కానున్న ప్రక్రియ జిల్లాలోని 1024 చెరువులు, కుంటలు 4.6 కోట్ల చేపపిల్లలు వదిలేందుకు ప్రణాళిక 163 మత్స్య సహకార సంఘాలకు ప్రస్తుతం జీవనో�
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్ శశాంక ముత్యాలమ్మగూడెం వసతిగృహం తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి :కలెక్టర్ శశాంక ముత్యా�
10గంటల 10 నిమిషాల కార్యక్రమానికి అనూహ్య స్పందన నిల్వ నీటిని తొలగించి.., పరిసరాలు శుభ్రం చేసిన నాయకులు, అధికారులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు మహబూబాబాద్, జూలై 31: వర్షాకాలంలో సీజనల్
జీతాలు అడిగితే గుర్రాలతో తొక్కించిన గత ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణలోనే ఎక్కువ వేతనాలు ఆశ కార్యకర్తలకు రూ.9,750కి పెంచిన తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
వరిని నేరుగా విత్తే విధానం పెట్టుబడి, కూలీల ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం సమయం, డబ్బూ ఆదా.. ఆసక్తి చూపుతున్న రైతులు వ్యవ‘సాయం’లో డ్రమ్ సీడర్ పద్ధతి విప్లవాత్మక మార్పులు తెస్తో�
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి నర్సంపేటను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫ్రీ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ నర్సంపేట, జూలై 31 : యువత పట్టుదలతో చ�
నగరవ్యాప్తంగా కార్యక్రమ నిర్వహణ పాల్గొన్న కార్పొరేటర్లు, నాయకులు పరిసరాల శుభ్రతతోనే వ్యాధులు దూరం మేయర్ గుండు సుధారాణి మట్టెవాడ, జూలై 31: నగరవ్యాప్తంగా ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహ�
ప్రతి ఇంటికీ జాతీయ జెండా.. తపాలాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ఎంపికైన వారికి నగదు బహుమతి వరంగల్ చౌరస్తా, జూలై 31: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ తపాలా శాఖ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాసరచన, లేఖ రచన పోటీలు �
సీసీ ఏర్పాటుతో బురదకు చెక్ హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు కరీమాబాద్, జూలై 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నది. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అందిస