ఐటీడీఏ ఆవరణలో కుమ్రంభీం విగ్రహ్రం ఏర్పాటు చేస్తాం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక చొరవ ఐటీడీఏ పీవో అంకిత్ ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి ఐటీడీఏ పీవో అంకిత్ ఏటూరు
తహసీల్దార్ పూల్సింగ్ చౌహాన్ విద్యార్థులకు జాతిపిత సినిమా ప్రదర్శన స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 9 : మహత్మగాంధీ తన జీవితాన్ని దేశానికి ఎలా అంకితం చేశారో భావి తరాలు తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని త�
హిందూ, ముస్లింలు మొక్కులు మతసామరస్యానికి ప్రతీకగా మొహర్రం విచిత్ర వేషధారణలతో కళాకారుల ప్రదర్శన ఊరూరా ఉత్సాహంగా వేడుకలు దేవరుప్పుల, ఆగస్టు 9 : తెలంగాణ ప్రాంతంలో మతసామరస్యానికి ప్రతీక మొహర్రం నిలుస్తుంద�
నిందితులపై కేసు నమోదు, వాహనాల సీజ్ వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్చంద్ర పవార్ నిషేధిత వ్యాపారాలు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక పటికతోపాటు గుడుంబా స్వాధీనం నిందితులపై కేసు నమోదు, వాహనా�
జిల్లాలో జాతీయ జెండాల పంపిణీ మహబూబాబాద్ 24వ వార్డులో త్రివర్ణ పతాకాలను అందజేసిన కలెక్టర్ గాంధీ సినిమాను వీక్షించిన విద్యార్థులు పలు చోట్ల దేశభక్తిని చాటేలా కార్యక్రమాలు తొర్రూరులో పోస్టల్ శాఖ ఆధ్వర
రెండో రోజూ ఘనంగా వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లా అంతటా జాతీయ పతాకాల పంపిణీ పలుచోట్ల ఇళ్లకు వెళ్లి ఇచ్చిన కలెక్టర్లు, నేతలు ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించిన విద్యార్థులు ద్విసప్తాహ వేడుకల్లో అందరూ భాగం కావాలని
వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలి 22 వరకు పండుగ వాతావరణం కనిపించాలి ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి మంత్రి ఎర్రబెల్లి దయార్రావు జనగామ కలెక్టరేట్లో మువ్వన్నెల పతాకాల పంపిణీ పిల్లలతో కలిసి గాంధ
మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొడకండ్లలో ముత్యాలమ్మ తల్లికి బోనం కొడకండ్ల, 9: పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మన సంస్కృతీ సంప్రదాయాలకు టీఆ
పంపిణీ చేస్తున్న ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురాలి జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి/ఖానాపురం/రాయపర్తి, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా �
రూ.55 లక్షల విలువైన 550 కిలోలు సీజ్ నారాయణఖేడ్కు చెందిన ఒకరి అరెస్ట్.. పరారీలో మరొకరు వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి రూ.55 లక్షల విలువైన 550 కిలోలు సీజ్ బొలెరో వాహనం స్వాధీనం నారాయణఖేడ�
అర్ధరాత్రి తాళం పగులగొట్టి పనులు.. బిల్డింగ్ స్వాధీనానికి డైరెక్టర్ యత్నం మరోసారి సీఈవో, ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లీజు ప్రక్రియ ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధం నేడు మేనేజ్మెంట్ కమిటీ అ
కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022’పై కరెంటోళ్లు మండిపడ్డారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ �