పంపిణీ చేస్తున్న ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురాలి జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి/ఖానాపురం/రాయపర్తి, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా �
రూ.55 లక్షల విలువైన 550 కిలోలు సీజ్ నారాయణఖేడ్కు చెందిన ఒకరి అరెస్ట్.. పరారీలో మరొకరు వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి రూ.55 లక్షల విలువైన 550 కిలోలు సీజ్ బొలెరో వాహనం స్వాధీనం నారాయణఖేడ�
అర్ధరాత్రి తాళం పగులగొట్టి పనులు.. బిల్డింగ్ స్వాధీనానికి డైరెక్టర్ యత్నం మరోసారి సీఈవో, ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లీజు ప్రక్రియ ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధం నేడు మేనేజ్మెంట్ కమిటీ అ
కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022’పై కరెంటోళ్లు మండిపడ్డారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ �
పెరికవాడ నాలాకు బల్దియా అధికారులు మార్కింగ్ మొదలుపెట్టారు. దశాబ్దాలుగా ఉన్న నాలా స్థలంలో రైల్వే శాఖ మూడో లైన్ నిర్మాణం చేపట్టడంతో పెరికవాడ నాలా పూర్తిగా కుదించుకుపోయింది.
వానలు పుష్కలంగా కురిసి చెరువులు నిండి వాగులు పారుతూ భూగర్భజలాలు ఉబికి వస్తుండడంతో రైతులు గుంట భూమిని కూడా వదలకుండా వరి నాట్లు వేస్తున్నారు. అందరూ ఒకేసారి నాట్లకు ఉపక్రమించడంతో స్థానికంగా కూలీలు దొరకడం
పర్వతగిరి, ఆగస్టు 7: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దర్గా గ్రామంలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్నకు గురయ్యారు. ఎస్సై దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన ఎండీ యూసఫ్ భార్య మృతి చెందగా, �
8 నుంచి 22 వరకు వేడుకలు పంద్రాగస్టున అన్ని థియేటర్ల్లలో ‘గాంధీ’ సినిమా ప్రదర్శించాలి విద్యార్థులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలి అధికారులతో సమావేశంలో కలెక్టర్ గోపి ఖిలావరంగల్, ఆగస్టు 6 : దేశానికి స్వా�
రాష్ట్ర సాధనకు జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఘనంగా సార్ జయంతి వేడుకలు నర్సంపేట, ఆగస్టు 6 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిప�
తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని వర్ధన్నపేట సీడీపీవో శ్రీదేవి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం వర్ధన్నపేటలోని ప్రభుత్వ దవాఖానలో పిల్లలకు తల్లిపాలు పట్టించారు.
రాష్ట్రంలోని మహిళల సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో సెర్ప్ సంస్థ నేతృత్వంలో గురువారం స్వర్ణభారతి మండల సమ