వరంగల్ జిల్లాలో 1.64 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా నెక్కొండ మండలంలో 12 సెంటీ మీటర్లు అత్యల్పంగా దుగ్గొండి మండలంలో 0.12 సెంటీమీటర్ల వర్షం పడింది.
నేను క్రీడాకారుడిని కాదు.. క్రీడాభిమానిని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ముగిసిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేత హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 3 : స్వరా
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని వేలుబెల్లి శివారు పంట పొలాల్లో బుధవారం సుడిగాలి బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వచ్చిన టోర్నడోతో స్థానిక రైతులు ఆందోళన చెందారు. మడుల్లో నాట్లు వేస్తున్న కూల�
రాష్ట్రంలో పత్తి సాగు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో జిల్లా రైతులు ఈసారి పత్తి సాగు వ�
మద్యం మత్తులో బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన వాష్ రూమ్ను అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు.
ఏడాది వయసున్న కూతురిని ఓ తల్లి నీటి తొట్టిలో పడేసి కడతేర్చింది. నేరం తనపై పడకుండా ఉండేందుకు చైన్స్నాచర్ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు,
్రప్రజా రవాణాలో వీరి పాత్ర మరువలేనిది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, ఆగస్టు 1: ఆటో డ్రైవర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సంపేటలో ప్�
ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని కోర్సు డైరెక్టర్ ఎం వసుమతి సూచించారు. మహేశ్వరం శివారు సెయింట్ మేరీ హైస్కూల్లో సోమవారం ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధం ఈ నెల మొదటి వారం ప్రారంభం కానున్న ప్రక్రియ జిల్లాలోని 1024 చెరువులు, కుంటలు 4.6 కోట్ల చేపపిల్లలు వదిలేందుకు ప్రణాళిక 163 మత్స్య సహకార సంఘాలకు ప్రస్తుతం జీవనో�
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్ శశాంక ముత్యాలమ్మగూడెం వసతిగృహం తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి :కలెక్టర్ శశాంక ముత్యా�
10గంటల 10 నిమిషాల కార్యక్రమానికి అనూహ్య స్పందన నిల్వ నీటిని తొలగించి.., పరిసరాలు శుభ్రం చేసిన నాయకులు, అధికారులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు మహబూబాబాద్, జూలై 31: వర్షాకాలంలో సీజనల్