నల్లబెల్లి వ్యవసాయ అధికారి పరమేశ్వర్ వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన నల్లబెల్లి, జూలై 15: పంటల రక్షణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్వవసాయాధికారి పరమేశ్వర్ అన్నారు. వర్షాలకు మండలంలో రైతుల
త్వరలోనే రైతాంగానికి అవగాహన సదస్సులు అన్నదాతలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చర్యలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నల్లబెల్లి, జూలై 15 : వినూత్న పద్ధతుల్లో పత్తి సాగు చేయించి రైతులు అధిక దిగు�
పారదర్శక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ఉనికి కోసమే విపక్షాల ఆరోపణలు అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో 110 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పరక
ఆలయంపై తప్పుడు కథనాలు వద్దు.. లీకేజీలు లేవు యునెస్కో గుర్తింపు కోసం మీడియా కృషి కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వెంకటాపూర్, జూలై 15: మరో రూ. 3 కోట్లతో రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పురావస్తు �
శాకంబరీగా అమ్మవారి దర్శనం పండ్లు, పూలు, కూరగాయలతో అలంకరణ దర్శించుకున్న పలువురు ప్రముఖులు, భక్తులు ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు నగరంలోని భద్రకాళి ఆలయంలో అమ్మవారు బుధవారం శాకంబరీగా దర్శనమి
అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలు తిరస్కరించినా నీతులు వల్లిస్తున్నారు.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నిజాంపురలో డ్రైనేజీ, పైపులైన్ పనుల పరిశీలన గిర్మాజీపేట, జూలై 13 : తూర్�
రోజురోజూకూ పెరుగుతున్న ఉధృతి ఇంకా జలదిగ్బంధంలో కొన్ని గ్రామాలు.. కాళేశ్వరం వద్ద మళ్లీ గోదారి ఉగ్రరూపం పుష్కరఘాట్ను దాటి ఇండ్లు, పొల్లాల్లోకి ప్రవాహం ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పర
ఫలితమిచ్చిన నాలాల విస్తరణ, పూడికతీత రూ.25 కోట్లతో పనులు చేపట్టిన గ్రేటర్ అధికారులు ఎడతెరిపిలేకుండా వర్షం పడినా నగరం సేఫ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జీడబ్ల్యూఎంసీ అధికారులు చేపట్టిన న
చెరువులు, కుంటల్లోకి వరదలు నిండుతున్న దేవాదుల రిజర్వాయర్లు వరినాట్లకు సిద్ధమవుతున్న రైతులు ఊపందుకోనున్న వ్యవసాయ పనులు ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరతున్నది. జిల్లాలో వారం రోజుల న�
అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేయాలని అర్చకులకు పిలుపు హనుమకొండ చౌరస్తా, జూలై 13 : వర్షాలు తగ్గుముఖం పట్టి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గురువారం రాష్ట్�
ఎంపీసీ స్ట్రీమ్ విభాగంలో 74.24 శాతం ఉత్తీర్ణత ఎంబైపీసీలో 74.08 శాతం పాస్ జనగామ చౌరస్తా, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పాలిసెట్ 2022-23 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ స్ట్రీమ�