గిర్మాజీపేట, జూలై 8: ఈ నెల 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ గోపాల్రావు పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శా�
రేపు వైభవంగా వేడుకలు 3 గ్రామాలు.. 3 ఆచారాలు వందల ఏళ్లకు పైగా చరిత్ర కరీమాబాద్, జూలై 8: తెలంగాణ పండుగలకు ప్రతిరూపం బోనాలు. కొలిచే దేవుడు ఎవరైనా భక్తితో బోనమెత్తడం ఆచారం. కురుమల ఇలవేల్పు బీరన్న స్వామికి తాతల క�
కోటలో వైభవంగా వేడుకలు రెండో రోజు ఖుష్మహల్ ప్రాంగణంలో నృత్య కళారూపాలు కళాకారులకు జ్ఞాపికలు అందజేసిన కలెక్టర్ గోపి ఖిలావరంగల్, జూలై 8: కాకతీయ వైభవ సప్తాహ సంబురాలు రెండో రోజు శుక్రవారం కోటలోని ఖుష్మహల
నర్సంపేట/నెక్కొండ/నల్లబెల్లి/సంగెం/రాయపర్తి, జూలై 8: జిల్లాలో శుక్రవారం వర్షం జోరుగా కురిసింది. తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. వర్షపు జల్లులు పొద్దంతా కురవడంతో ప్రజలు ఇండ్లక
గురుకులాలతో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు చేయూత మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తన పుట్టిన రోజు సందర్భంగా జఫర్గఢ్లోని ప్రజాదరణ ఆశ్రమానికి రూ.2 లక్షల విరాళం అందజేత జఫర్గఢ్, జూలై 8 : రాష్ట్
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో ఈ ఏడాది 25.92 లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓరుగల్లును రాజధానిగా చేసుకొని సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏలిన కాకతీయ చక్రవర్తుల పాలనాకాలం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 9వ శతాబ్దంలో రాష్ట్రకూటుల సేనానులుగా తమ రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన కాకతీయు�
వరంగల్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని, రోడ్డు, రైల్వే, ట్రాన్స్ఫోర్టు వసతులు అందుబాటులో ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ అధికారులు అన్నారు.
కాకతీయుల వైభవం ఉట్టి పడేలా వారు చేసిన పనులు టెంపుల్, ట్యాంక్స్, టౌన్ (టీటీటీ) గురించి కవి సమ్మేళనం జరుగాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 కిలోల గంజాయి, డోజర్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పార్టీ శ్రేణులను ఆదుకునేందుకే బీమా సౌకర్యం టీఆర్ఎస్ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, జూలై 6: పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న కార్యకర్�
జిల్లాలో ఆయిల్పామ్ సాగు కోసం ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది మొదటి విడుత 10,230 ఎకరాల్లో రైతులు పంట వేయనున్నారు. ఇందుకోసం భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. నీటి వసతి, విద్యుత�
తెలంగాణ చరిత్రలో కాకతీయుల పాలనకు ఒక సుస్థిర స్థానం ఉంది. భారతదేశ చరిత్రలోనే ఏ రాజులకూ లేని ప్రత్యేకత ఒక కాకతీయులకే ఉంది. మన తెలంగాణ ప్రాంతాన్ని క్రీపూ 750 నుంచి 1323 వరకు జనరంజకంగా పరిపాలించిన రాజవంశం కాకతీయు