వ్యవసాయంతో పాటు అదనంగా ఆదాయం సమకూర్చుకునేందుకు రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోరారు.
దానయ్యగుట్టపై ఓ అద్భుతం దర్శనమిస్తోంది. గుట్టపై మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్క్లేవ్స్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను ఘనంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న కాకతీయ కళాక్షేత్రం శ్రీ భవానీసహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర�
నివారించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక 134 భవనాలు, అపార్ట్మెంట్లకు ముంపు అవకాశం సెల్లార్లలో వాన నీరు చేరితే వెంటనే తరలించేలా నోటీసులు ప్రత్యేకంగా ప్యానెల్ బోర్డులు , మోటర్లు,
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు దళితబంధుతో దళితుల కుటుంబాల్లో సంబురాలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గులాబీ గూటికి పలువురు ప్రతిపక్ష నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పోచమ్మమై
‘మన ఊరు-మన బడి’తో సర్కారు పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా రాష్ట్ర సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దుతున్నది.
కాకతీయుల వైభవాన్ని ప్రజలకు తెలియజేసేలా 7 రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసున్నామని ఇందులో అందరూ భాగస్వాములు కావాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కో�
కాకతీయుల వైభవం ప్రతిబింబించేలా కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలను ఏడు తరాలకు గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టిన రోజు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు.