ఓరుగల్లును రాజధానిగా చేసుకొని సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏలిన కాకతీయ చక్రవర్తుల పాలనాకాలం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 9వ శతాబ్దంలో రాష్ట్రకూటుల సేనానులుగా తమ రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన కాకతీయు�
వరంగల్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని, రోడ్డు, రైల్వే, ట్రాన్స్ఫోర్టు వసతులు అందుబాటులో ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ అధికారులు అన్నారు.
కాకతీయుల వైభవం ఉట్టి పడేలా వారు చేసిన పనులు టెంపుల్, ట్యాంక్స్, టౌన్ (టీటీటీ) గురించి కవి సమ్మేళనం జరుగాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 కిలోల గంజాయి, డోజర్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పార్టీ శ్రేణులను ఆదుకునేందుకే బీమా సౌకర్యం టీఆర్ఎస్ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, జూలై 6: పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న కార్యకర్�
జిల్లాలో ఆయిల్పామ్ సాగు కోసం ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది మొదటి విడుత 10,230 ఎకరాల్లో రైతులు పంట వేయనున్నారు. ఇందుకోసం భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. నీటి వసతి, విద్యుత�
తెలంగాణ చరిత్రలో కాకతీయుల పాలనకు ఒక సుస్థిర స్థానం ఉంది. భారతదేశ చరిత్రలోనే ఏ రాజులకూ లేని ప్రత్యేకత ఒక కాకతీయులకే ఉంది. మన తెలంగాణ ప్రాంతాన్ని క్రీపూ 750 నుంచి 1323 వరకు జనరంజకంగా పరిపాలించిన రాజవంశం కాకతీయు
వ్యవసాయంతో పాటు అదనంగా ఆదాయం సమకూర్చుకునేందుకు రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోరారు.
దానయ్యగుట్టపై ఓ అద్భుతం దర్శనమిస్తోంది. గుట్టపై మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్క్లేవ్స్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను ఘనంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న కాకతీయ కళాక్షేత్రం శ్రీ భవానీసహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర�