జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో టెట్ ఉచిత కోచింగ్ క్వాలిఫై అయిన 80 శాతం మంది కార్పొరేట్ స్థాయిలో శిక్షణ ఇచ్చారు ట్రస్ట్ స్థాపకులకు రుణపడి ఉంటాం ఫలితాల తర్వాత అభ్యర్థుల సంబురాలు భూపాలపల్లి రూరల్,1: జీ�
50శాతం నుంచి 47శాతానికి తగ్గినా ఫలితం శూన్యం కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణకు నిర్ణయం జూలైలోనే మరోసారి వేజ్బోర్డు సమావేశం గోదావరిఖని, జూలై 1 : బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందానికి సం�
ములుగు టౌన్, జూలై 1: కలెక్టరేట్లో నూతనంగా నిర్మించిన జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. ఆయనకు జిల్లా వ్యవసాయ గౌస్ హైదర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం
రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు హనుమకొండ, జూలై 1 : జాతీయ రహదారులు, ఆర్వోబీల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి క�
వరంగల్, జూలై 1 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం డాక్టర్స్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వివిధ వృద్ధ్దాశ్రమాలు, అనాథ శరణాలయాలు, విక
నీటి వసతి ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం 90 శాతం సబ్సిడీపై మొక్కల అందజేత ఎకరానికి సాగు ఖర్చు రూ. 20 వేలు నికర ఆదాయం రూ. 1.20 లక్షలు మొక్కలు నాటిన నాలుగేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి జిల్లా ఉద్యాన �
గిరి గూడేల్లో పెట్రోల్ పంప్లు ములుగు, మానుకోట జిల్లాల్లో 14 ముందుకొచ్చిన ఆయిల్ కంపెనీలు 150మంది స్థానిక యువతకు ఉపాధి ప్రతిరోజూ రూ. లక్షల్లో అమ్మకాలు ఇప్పటివరకు రూ.63కోట్ల బిజినెస్ హర్షంవ్యక్తంచేస్తున్�
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లితో కలిసి అగ్గలయ్య గుట్ట సందర్శన హనుమకొండ, జూలై 1: కాకతీయుల ఘన చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ‘కాకతీయ సస్తాహ�
కేక్ కట్ చేసి వేడుకలు వరంగల్, హనుమకొండ డీఎంహెచ్వోలకు సన్మానం కరోనా కష్టకాలంలో వైద్యులు అందించిన సేవలను కొనియాడిన వక్తలు గిర్మాజీపేట, జూలై 1: డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవ�
సద్వినియోగమవుతున్న పల్లెప్రగతి నిధులు దీక్షకుంటలో మెరుగుపడిన సౌకర్యాలు ఆహ్లాదపరుస్తున్న పల్లెప్రకృతి వనం రైతు వేదిక, వైకుంఠధామం,డంపింగ్ యార్డు ఏర్పాటు రూపుదిద్దుకుంటున్న క్రీడాప్రాంగణం ‘మన ఊరు-మన �
వీధి రౌడీల్లా కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీ హనుమకొండ కార్యాలయం వద్ద గంటపాటు రణరంగం రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంతో పాటు అగ్నిపథ్ను రద్దుచేయాలని కాంగ్రెస్ ఆందోళన కార్యకర్తలతో బీజేపీ �
వివక్షపై పార్టీ శ్రేణుల మండిపాటు నిన్నటి సమావేశం బహిష్కరణ బీజేపీని వీడిన చింతాకుల బ్రదర్స్ టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్ అనిల్, పార్టీ నేత సునీల్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ ప
నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష పోడు సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కొత్తగూడ, జూన్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అమలవు�
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం కాంగ్రెస్, బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీ లేదు.. ఇక ముందు చేసేది కూడా ఏముండదు.. ప్రజలు వారి మాయలో పడొద్దు ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సుమారు 300మంది టీఆర్ఎస్ల