నీటి వసతి ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం 90 శాతం సబ్సిడీపై మొక్కల అందజేత ఎకరానికి సాగు ఖర్చు రూ. 20 వేలు నికర ఆదాయం రూ. 1.20 లక్షలు మొక్కలు నాటిన నాలుగేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి జిల్లా ఉద్యాన �
గిరి గూడేల్లో పెట్రోల్ పంప్లు ములుగు, మానుకోట జిల్లాల్లో 14 ముందుకొచ్చిన ఆయిల్ కంపెనీలు 150మంది స్థానిక యువతకు ఉపాధి ప్రతిరోజూ రూ. లక్షల్లో అమ్మకాలు ఇప్పటివరకు రూ.63కోట్ల బిజినెస్ హర్షంవ్యక్తంచేస్తున్�
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లితో కలిసి అగ్గలయ్య గుట్ట సందర్శన హనుమకొండ, జూలై 1: కాకతీయుల ఘన చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ‘కాకతీయ సస్తాహ�
కేక్ కట్ చేసి వేడుకలు వరంగల్, హనుమకొండ డీఎంహెచ్వోలకు సన్మానం కరోనా కష్టకాలంలో వైద్యులు అందించిన సేవలను కొనియాడిన వక్తలు గిర్మాజీపేట, జూలై 1: డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవ�
సద్వినియోగమవుతున్న పల్లెప్రగతి నిధులు దీక్షకుంటలో మెరుగుపడిన సౌకర్యాలు ఆహ్లాదపరుస్తున్న పల్లెప్రకృతి వనం రైతు వేదిక, వైకుంఠధామం,డంపింగ్ యార్డు ఏర్పాటు రూపుదిద్దుకుంటున్న క్రీడాప్రాంగణం ‘మన ఊరు-మన �
వీధి రౌడీల్లా కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీ హనుమకొండ కార్యాలయం వద్ద గంటపాటు రణరంగం రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంతో పాటు అగ్నిపథ్ను రద్దుచేయాలని కాంగ్రెస్ ఆందోళన కార్యకర్తలతో బీజేపీ �
వివక్షపై పార్టీ శ్రేణుల మండిపాటు నిన్నటి సమావేశం బహిష్కరణ బీజేపీని వీడిన చింతాకుల బ్రదర్స్ టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్ అనిల్, పార్టీ నేత సునీల్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ ప
నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష పోడు సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కొత్తగూడ, జూన్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అమలవు�
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం కాంగ్రెస్, బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీ లేదు.. ఇక ముందు చేసేది కూడా ఏముండదు.. ప్రజలు వారి మాయలో పడొద్దు ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సుమారు 300మంది టీఆర్ఎస్ల
జిల్లాలో 91.4శాతం ఉత్తీర్ణత బాలికలు 93.1శాతం, బాలురు 89.91శాతం సత్తాచాటిన ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు.. 22 పాఠశాలల్లో 100శాతం మంది విద్యార్థులు పాస్ రాష్ట్రస్థాయిలో 20వ స్థానంలో జిల్లా పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలి
బహిరంగ వేదిక నుంచి పచ్చి బూతులు మాట్లాడడం బీజేపీ సంస్కృతా..? మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత ఈ మూర్ఖుడికి ఉందా..? ధ్వజమెత్తిన ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత మహబూబాబాద్, జూన్30 (నమస్తే తెల�
భీమదేవరపల్లి, జూన్ 30 : జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. వంగర గ్రామంలోని డాక్టర్ పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించి�
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దామెరలో బిల్లా వెంచర్ ప్రారంభం దామెర, జూన్ 30 : యువత వ్యాపార రంగంలో రాణిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని విద్యు�