మాసశివరాత్రి సోమవారం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయిస్తంభాల గుడిలో మహాన్యాసపూర్వక పాశుపత రుద్రాభిషేకం, 75 మంది దంపతులతో సామూహిక రుద్రాభిషేకాలు చేయించి, రుద్రేశ్వరీ-రుద్రే
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం రాగంపేటలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎ�
భవిష్యత్తులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్లో అనుమతివ్వాలి మోదీ నిజంగా దేశభక్తుడైతే అగ్నిపథ్ వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ దామెర రాకేశ్ కుటుంబ
పల్లెల్లో యువకులు, పెద్దలకు ఆటవిడుపు ప్రతి ఊరికి ఒక మైదానం ఏర్పాటు గ్రామీణ క్రీడాకారులకు సౌకర్యాలు శాయంపేట, జూన్ 25 : పల్లెల్లో క్రీడా ప్రాంగణాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. గ్రామీణ యువతతో పాటు పెద్దలకు
అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తాం కలెక్టర్ బీ గోపి.. వర్ధన్నపేట డిగ్రీ కళాశాల తనిఖీ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల సందర్శన వర్ధన్నపేట, జూన్ 25 : ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో మె�
చర్లపల్లి జైలుకు తరలింపు..పీడీ యాక్ట్ నమోదు ఉమ్మడి జిల్లాలో నిందితుడిపై 20కిపైగా కేసులు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్రావు సుబేదారి, జూన్ 25 : వరంగల్ పాతబీట్బజార్కు �
సీఏ, ఏపీఎంను గ్రామ పంచాయతీ గదిలో నిర్బంధించిన మహిళలు పూర్తిస్థాయి విచారణకు కొత్తూరు గ్రామస్తుల డిమాండ్ ఖానాపురం, జూన్ 25: మండలంలోని కొత్తూరులో సీఏ విజిత అవినీతి, అక్రమాలపై డ్వాక్రా సంఘాల సభ్యులు, గ్రామస
జాతీయ స్థాయి కథల పోటీల విజేతలకు నేడు బహుమతుల ప్రదానం నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహణ హాజరు కానున్న మంత్రి ఎర్రబెల్లి,ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీలు హనుమకొండ �
వచ్చే ఏడాది నియోజకవర్గంలో 1500మందికి లబ్ధి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మరిపెడలో దళితబంధు డబ్బులతో ఏర్పాటు చేసిన క్లాత్ స్టోర్ ప్రారంభం వచ్చే ఏడాది నియోజకవర్గంలో 1500మందికి లబ్ధి డోర్నకల్ ఎమ్మెల్య�
సర్కారు దవాఖానల్లో సత్ఫలితాలు 36 శాతం నుంచి 60 శాతానికి పెరుగుదల గర్భిణులు, కుటుంబ సభ్యులకు అవగాహన పీహెచ్సీల్లో నెలకు ఐదుకు తగ్గొద్దని అధికారుల నిర్ణయం మంత్రి హరీశ్రావు ఆదేశాలతో నెలన్నరగా చర్యలు సిజేర�
రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెడుతున్న కేంద్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గట్లకానిపర్తిలో రైతువేదిక ప్రారంభం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన పాల్గొన్న వరంగల్ జ
రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డంకులు మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ భీమదేవరపల్లి, జూన్ 24 :రాష్ట్రానికి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేస్తున్నదని జడ్పీ చైర్మన�
నాటి ఘన చరిత్రను ప్రపంచానికి చాటేలా ప్రణాళికలు సదస్సులు, పేరిణి నృత్య ప్రదర్శనలు కాకతీయుల కట్టడాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు తెలుగు నేలను ఏకం చేసి క్రీ.శ 750 నుంచి క్రీ.శ 1323వరకు ఘనమైన పాలన అందించిన కాకతీయుల