పరకాల వేదికగా కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో నిరసన చేపట్టారు. ఇక్కడ కొండ�
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలుపుతూ పోలీసు కాల్పులకు బలైన దామెర రాకే శ్ సొంత గ్రామం దబీర్పేటను దత్తత తీసుకుంటున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత
పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి తొలి విడుత ఎకరానికి రూ.5వేల చొప్పున పంపిణీ చేయనుంది. గతంలో మాదిరిగా తక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారికి తొలుత.. ఇలా ఎకరాల వ
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదివి రేపటి బావిభారత నిర్మాతలుగా ఎదుగాలని దుగ్గొండి మం డల పరిషత్ అధ్యక్షుడు కాట్ల కోమలాభద్రయ్య అ�
మాసశివరాత్రి సోమవారం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయిస్తంభాల గుడిలో మహాన్యాసపూర్వక పాశుపత రుద్రాభిషేకం, 75 మంది దంపతులతో సామూహిక రుద్రాభిషేకాలు చేయించి, రుద్రేశ్వరీ-రుద్రే
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం రాగంపేటలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎ�
భవిష్యత్తులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్లో అనుమతివ్వాలి మోదీ నిజంగా దేశభక్తుడైతే అగ్నిపథ్ వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ దామెర రాకేశ్ కుటుంబ
పల్లెల్లో యువకులు, పెద్దలకు ఆటవిడుపు ప్రతి ఊరికి ఒక మైదానం ఏర్పాటు గ్రామీణ క్రీడాకారులకు సౌకర్యాలు శాయంపేట, జూన్ 25 : పల్లెల్లో క్రీడా ప్రాంగణాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. గ్రామీణ యువతతో పాటు పెద్దలకు
అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తాం కలెక్టర్ బీ గోపి.. వర్ధన్నపేట డిగ్రీ కళాశాల తనిఖీ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల సందర్శన వర్ధన్నపేట, జూన్ 25 : ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో మె�
చర్లపల్లి జైలుకు తరలింపు..పీడీ యాక్ట్ నమోదు ఉమ్మడి జిల్లాలో నిందితుడిపై 20కిపైగా కేసులు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్రావు సుబేదారి, జూన్ 25 : వరంగల్ పాతబీట్బజార్కు �