అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగొద్దు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ‘దళితబంధు’పై సమీక్ష రాయపర్తి, జూన్ 21: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాలని, అర్హులకు ఎట్టి �
కోల్బెల్ట్ వ్యాప్తంగా యోగా డే వేడుకలు నిత్యం సాధన చేయాలి అన్ని ఏరియాల జీఎంల సూచన సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి మార్గం.. యోగా అని సింగరేణి అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని ఏరియాల్లోని జీఎం కార్యా�
వెంకటాపూర్, జూన్ 21 : యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప ఆలయ ప్రాంగణంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. టూరిజం, పురావస్తు, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర�
రూ.1.75 కోట్లు వసూలు చేసినముగ్గురి అరెస్ట్ రూ.5.60 లక్షల నగదు స్వాధీనం నిందితుల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సుబేదారి, జూన్ 21 : రూ.లక్ష ఇస్తే రూ.రెండు లక్ష లు, తుల�
ఈ ఏడాది జిల్లాలో 7,650 ఎకరాలు లక్ష్యం దశలవారీగా సాగు చేసేలా ప్రణాళిక ఇప్పటికే 5వేల ఎకరాల్లో సర్వే పూర్తి మరో 2,650 ఎకరాల కోసం భూముల పరిశీలన హరిపిరాల నర్సరీలో 4లక్షల మొక్కల పెంపకం సబ్సిడీతో ప్రోత్సహిస్తున్న రాష్
రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఏకశిల పార్కులో జయశంకర్ వర్ధంతి హనుమకొండ, జూన్ 21 : జయశంకర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్�
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోటలోని కీర్తితోరణాల మధ్య, ఖుష్మహల్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలు ఖిలావరంగల్, జూన్ 21: రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆరోగ్య సంజీవనిగా యోగా ఎంతగానో ఉపయోగపడుంతని వరంగల్ త�
అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మైక్ సరిచేస్తుండగాకరంటు షాక్తో స్పాట్లోనేముగ్గురి మృతి మృతులంతా దగ్గరి బంధువులు డోర్నకల్ మండలం అందనాలపాడులో తీవ్ర విషాదం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు ఎర్రబెల్లి,
పౌర సేవలు పారదర్శంగా జరుగాలి విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే విచారణ చేపట్టాలి సమీక్షలో మేయర్ సుధారాణి వరంగల్, జూన్ 21: సిటిజన్ చార్ట్ను పటిష్టంగా అమలు చేసి నగర ప్రజలకు మ�
పల్లె ప్రగతి నిధులతో సరికొత్తగా గ్రామం రూ.8 కోట్లతో గోదాముల నిర్మాణం రూ.42 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, రూ.20 లక్షల జీపీ నిధులతో అభివృద్ధి పెరుగునున్న ఉపాధి అవకాశాలు ఆహ్లాదంగా పల్లె ప్రకృతి వనం.. రైతు వేదిక �
మానసిక ప్రశాంతతకూ మేలు ఉమ్మడి వరంగల్లో ఘనంగా యోగా డే ఆసనాలు వేసి ప్రతిజ్ఞ చేసిన చిన్నాపెద్దా.. యోగా సాధన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిన్న
దూదిపూలకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తాజాగా అధిక సాంద్రత విధానం అమలు ఎకరం విస్తీర్ణంలో సుమారు 25 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక తగ్గనున్న పెట్టుబడి.. పెరుగనున్న దిగుబడి ఒకేసార