పల్లె ప్రగతి నిధులతో సరికొత్తగా గ్రామం రూ.8 కోట్లతో గోదాముల నిర్మాణం రూ.42 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, రూ.20 లక్షల జీపీ నిధులతో అభివృద్ధి పెరుగునున్న ఉపాధి అవకాశాలు ఆహ్లాదంగా పల్లె ప్రకృతి వనం.. రైతు వేదిక �
మానసిక ప్రశాంతతకూ మేలు ఉమ్మడి వరంగల్లో ఘనంగా యోగా డే ఆసనాలు వేసి ప్రతిజ్ఞ చేసిన చిన్నాపెద్దా.. యోగా సాధన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిన్న
దూదిపూలకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తాజాగా అధిక సాంద్రత విధానం అమలు ఎకరం విస్తీర్ణంలో సుమారు 25 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక తగ్గనున్న పెట్టుబడి.. పెరుగనున్న దిగుబడి ఒకేసార
నిరసన తెలిపితే యావజ్జీవం విధిస్తారా? విద్యార్థులపై ఇంత కక్షపూరిత చర్యలా? నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం నర్సంపేట, జూన్ 20 : అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని వి�
ప్రతి పల్లె ఆదర్శంగా తయారుకావాలి పేదల ఆరోగ్యానికి వరం.. సీఎంఆర్ఎఫ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ రూ. కోటీ 10 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం హసన్పర్తి, జూన్ 20: గ్రామాలు అభివృద్ధిలో పోటీపడి ప్రతి ప
ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇచ్చిందనడం సిగ్గుచేటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరులో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం తొర్రూరు, జూన్ 20 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించడమే మ�
ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తాం నాడు ఎన్టీఆర్.., నేడు కేసీఆర్ రైతుల పాలిట దేవుళ్లు.. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఇస్తాం ప్రతి కుటుంబం లబ్ధిపొందేలా పథకాల అమలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి వర్ధన్నపేట, జూన్ 20 : ఆరుగాలం కష్టపడి ప్రజలకు అన్నం పెడుతున్న రైతులకు సేవలందిస్తే జీవితానికి సార్థకత లభిస్తుందని మంత్రి ఎర్రబ�
అశ్రునయనాల మధ్య రాకేశ్ అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు ఎంజీఎంహెచ్ నుంచి దబీర్పేట దాకా 60కిలో మీటర్లు కొనసాగిన అంతిమయాత్ర ప్రత్యేక వాహనంలో పార్థివదేహం తరల�