రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావును ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు కలిశారు. హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో బుధవారం మర�
రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని 24వ వార్డులో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ �
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. పచ్చదనం, పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మ రం చేశారు. దీంతో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్ హెచ్చరించారు. రాజుపేట శివారు నర్సంపేట-నల్లబెల్లి ఎన్హెచ్-365 జాతీయ ప్రధాన రహదారి పక్కన పెరుమాండ్ల
వరంగల్ నగరంలోని కొత్తవాడలో కొలువై ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయ నిర్వహణ భారంగా మారింది. ఏల్ల తరబడి ఇక్కడ పూజాధికాలు నిర్వహిస్తున్న అర్చకుడికి వయస్సు మీదపడడం, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో నిర్వహణ బా�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సెస్ వసూలులో రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చేతులమీదుగా కార్యదర్శి బరుపాటి వెంకటేశ్రాహుల్కు ఉత్తమ �
కాజీపేట, వరంగల్లో బ్రిడ్జిలు పూర్తిగా రాష్ట్ర నిధులతోనే నిర్మాణం పైసా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం తొలుత రైల్వే స్థలమంటూ మెలికతో అడ్డంకులు రూ.20 కోట్ల లీజు వసూలుకు యత్నం ప్రజల అవసరాలపై వింత నిబంధనలు రాష్ట్ర �
తొలకరి పలకరింపుతో పొలం బాటన రైతన్నలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లతో దుకాణాల్లో సందడి దుక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాత వారంలో రైతుబంధు పెట్టుబడి సాయం ఎకరానికి రూ. 5 వేలు అందజేయను
పోస్ట్ మన్కు ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి నమోదు ఐదేళ్లలోపు వారికి ఉచిత అవకాశం బాలబాలికల జనన ధ్రువీకరణ పత్రం ఉంటే సరి అంగన్వాడీ సెంటర్లో ఆధార్ శిబిరాలు పోస్టల్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖతో సమన్వ�
సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆబ్కారీ అధికారులు ములుగు, జయశంకర్ జిల్లాల్లో విస్తృత దాడులు 44 మందికి రూ.14.85లక్షల జరిమానా 381 మంది అరెస్ట్.. 538 మంది బైండోవర్ 83 వాహనాలు సీజ్ జయశంకర్ భూపాలపల్లి, జూన్ 14 (నమస్తే తెలం�
మతచిచ్చు రేపుతున్న ఆ పార్టీకి చరమగీతం పాడాల్సిందే.. దేశ ప్రజల కోసమే సీఎం కేసీఆర్ కొత్తపార్టీ తెలంగాణ తరహాలో ఇతర రాష్ర్టాల అభివృద్ధి.. దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్ష�
పంచాయతీలు అభివృద్ధి చెందాలి ప్రజా అవసరాల మేరకు మౌలిక వసతులు మార్కెట్లోనే క్రయ విక్రయాలు జరుగాలి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగురూరల్, జూన్ 14 : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే పనులతో గ్రామాల రూపురేఖలు మార�