మేయర్ గుండు సుధారాణి నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం నగర మేయర్ గుండు సుధారాణి కార్పొరేషన్ కౌన్సిల్హాల్లో ఆర్పీలతో సమావేశం హాజరైన కమిషనర్ ప్రావీణ్య, అధికారులు వరంగల్, జూన్ 30 : మహిళల భ
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరియపురంలో ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ముగింపు సభ గీసుగొండ, జూన్ 30 : ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివితే ఉద్యోగం మీ సొంతమవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్న�
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అభినందనలు తెలిపిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నర్సంపేట/చెన్నారావుపేట, జూన్ 30: రాష్ట్రంలో గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠ�
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ పలు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు వర్ధన్నపేట, జూన్ 30: పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వస్తువులను వాడితే కఠిన చర్యలు తీసుకుంట�
ముందస్తు జాగ్రత్తలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణ ఆహార నియమాలు, వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం ప్రముఖ రుమటాలజీ డాక్టర్ వీ సునీల్ హనుమకొండ చౌరస్తా, జూన్ 30 : రుమటాయిడ్ ఆర్థరైటిస్ వయస్సుతో సంబంధం లేకుండ�
సాలు మోదీ.. సంపకు మోదీ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు హైదరాబాద్లో ఏర్పాట్లు చేస్తున్న తరుణంల
పది ఫలితాల్లో మెరిసిన అమ్మాయిలు.. జిల్లావ్యాప్తంగా 92.21శాతం ఉత్తీర్ణత ఇందులో బాలురు 90.81, బాలికలు 93.65% మొత్తం 9,881 మంది విద్యార్థులకు 9,111 మంది పాస్ 5039 మంది అబ్బాయిలకు 4,576.. 4,842 మంది అమ్మాయిలకు 4,535 మంది ఉత్తీర్ణత సత్తా చా�
ఓరుగల్లు కేంద్రంగా తెలుగు మాట్లాడే ప్రాంతం మొత్తాన్ని పరిపాలించిన కాకతీయుల వైభవం, తెలంగాణ సాంస్కృతిక ఘనతను ప్రస్తుత తరానికి తెలియజెప్పేలా కాకతీయ సప్తాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.