నివారించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక 134 భవనాలు, అపార్ట్మెంట్లకు ముంపు అవకాశం సెల్లార్లలో వాన నీరు చేరితే వెంటనే తరలించేలా నోటీసులు ప్రత్యేకంగా ప్యానెల్ బోర్డులు , మోటర్లు,
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు దళితబంధుతో దళితుల కుటుంబాల్లో సంబురాలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గులాబీ గూటికి పలువురు ప్రతిపక్ష నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పోచమ్మమై
‘మన ఊరు-మన బడి’తో సర్కారు పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా రాష్ట్ర సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దుతున్నది.
కాకతీయుల వైభవాన్ని ప్రజలకు తెలియజేసేలా 7 రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసున్నామని ఇందులో అందరూ భాగస్వాములు కావాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కో�
కాకతీయుల వైభవం ప్రతిబింబించేలా కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలను ఏడు తరాలకు గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టిన రోజు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు.
‘కాకతీయ వైభవ సప్తాహం’ ఘనంగా నిర్వహిస్తాం ఈ నెల 7నుంచి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు కమిటీలు ఉత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించాలి నిర్వహణకు రూ.50 లక్షలు కేటాయింపు భావితరాలకు గుర్తుండి�
గూడూరు, జూలై 3 : భీమునిపాదం జాలువారుతున్నది. గత రెండు నెలలుగా చుక్క నీరులేక బోసిపోయిన జలపాతం ప్రస్తుతం విస్తారంగా వానలు పడుతుండడంతో జలకళతో కళకళలాడుతున్నది. మండలంలోని సీతానగరం గ్రామ పరిధి కొమ్ములవంచ అటవీ�
20 మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించిన అధికారులు తొర్రూరు, జూలై 3 : తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా సుమారు 3 గంటల పాటు బడి బయట ఉన్న పిల్లలను �
హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, మాంసం షాపులపై అధికారుల దాడులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మినా, వాడినా జరిమానాలు కవర్లు 120 మైక్రాన్లకు తక్కువ మందం ఉండొద్దు ప్లాస్టిక్ వస్తువులతో అనర్థాలపై నిర్వాహకులకు అవగాహన జయ�
పల్లెల్లో పెరిగిన డిమాండ్ యంత్రాలున్నా వీటి వైపు మొగ్గు అరకకు తగ్గని ఆదరణ.. రోజుకు 1500 కిరాయి ఉత్సాహం చూపుతున్న రైతులు నర్సింహులపేట, జూలై 3 : వ్యవసాయానికి ఆధారం కాడెడ్లు. అందుకే రైతులు వాటిని ప్రాణంలా చూసుక
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి భూపాలపల్లి టౌన్, జూలై 3: జీఎంఆర్ ట్రస్టు ద్వారా కోచింగ్ తీసుకొని టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ ఉచిత డీఎస్సీ శిక్షణ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకట�