వరంగల్ అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, బీ హరిసింగ్ కలెక్టరేట్లో వాల్పోస్టర్ల ఆవిష్కరణ ఖిలావరంగల్, జూలై 18: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసేదే ఇంటింటా ఇన్నోవేటర్-2022 అని వరంగల్ అ�
రోడ్డు మార్గాన హైదరాబాద్కు పయనం హనుమకొండ, జూలై 18 : భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన ముగిసింది. శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ఆయన హంట�
వెంకటాపూర్, జూలై 17: మండలంలోని పాలంపేట రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వేలాది మంది భక్తులు సందర్శించారు. ఆలయంలోని రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థ
కాజీపేట, జూలై 17 : ప్రతి కాలనీలో స్థానికులు సమష్ఠిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కాజీపేట సీఐ గట్ల మహేందర్రెడ్డి సూచించారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వెంకటాద్రినగర్కాలనీలో ఆదివారం సాయంత్రం కా
భూపాలపల్లి రూరల్, జూలై 17: జిల్లా కేంద్రంలో ఆదివారం నీట్ ప్రశాంతంగా జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో అర్హత పరీక్షను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వర�
వరంగల్ చౌరస్తా, జూలై 17: ఇంటి కప్పు కూలి గాయాలపాలైన క్షతగాత్రులకు వైద్య సేవలందిం చడానికి నగదు వసూలు చేసిన ఎంజీఎం దవా ఖాన క్యాజువాలిటీ ఉద్యోగిపై 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్ జోషి సూపరింటెండెంట్కు ఫి�
జనగామ చౌరస్తా, జూలై 17 : జిల్లా కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో మసురం పుల్లయ్య 92వ జయంతి సందర్భంగా మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలు ఆదివారం ముగిశాయి. హైస్కూల్ స్థాయి విద్యార్థ�
మూడు రోజులపాటు నిర్వహణ రోజుకు రెండు సెషన్లలో పరీక్ష హాజరు కానున్న 13,695 మంది విద్యార్థులు హనుమకొండలో 9, నర్సంపేటలో 2 కేంద్రాల ఏర్పాటు హనుమకొండ సిటీ, జూలై 17: బీటెక్లో ప్రవేశాల కోసం 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ న�
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి కాన్వాయ్ నుంచి చెరువు, మత్తడి పరిశీలన ఆత్మకూరు, జూలై 17: కటాక్షపురం పెద్ద చెరువు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు సీఎం కేస�
పరామర్శించి.. ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద ములుగు జిల్లాకు రూ.2.5కోట్లు భూపాలపల్లికి రూ.2కోట్లు, మహబూబాబాద్కు రూ.1.50కోట్లు ములుగుకు బస్ డిపో, మున్సిపాలిటీ చేస్తానని హామీ వరద ముప్పు తప్పే వరకు �
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఐనవోలు మల్లన్నకు ప్రత్యేక పూజలు ఆలయంలో మొక్కలు నాటిన ఎంపీ పాల్గొన్న చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యే అరూరి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీంద�
జిల్లా సగటు 27.65సెం.మీ.. కురిసింది 53.18సెం.మీ జూన్ 1 నుంచి జూలై 14 వరకు దంచి కొట్టిన వానలు మూడు మండలాల్లోని పన్నెండు గ్రామాలపై తీవ్ర ప్రభావం అత్యధికంగా ఖానాపురం మండలంలో 83.44 సెం.మీ నాలుగు చెరువుల కట్టలకు బుంగలు.. కె�
జిల్లాలోని పీహెచ్సీల ఆధ్వర్యంలో పంపిణీ 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పోచమ్మమైదాన్, జూలై 15: కరోనా బూస్టర్ డోస్ టీకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో వరంగల్ �
గ్రామస్తుల సహకారంతోనే రోడ్డు వెడల్పు పనులు పూర్తి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు పత్రాల అందజేత ఖిలావరంగల్, జూలై 15 : ప్రజల సహకారం ఉంటే నే అభివృద్ధి �