Wanaparthy | వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు
వానకాలంలో పండిన సన్న రకాల వడ్లకు మం చి డిమాండ్ ఉన్నది. పంట చేతికందకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. డిమాండ్ ఉందని తెలుసుకున్న రైతు లు కూడా ఇప్పుడే అమ్మమని, పంట చేతికొచ్చాకే ధర చెబ�
మా ర్కెట్లో కల్తీ నూనెలు విక్రయిస్తుండడం, జంతు కళేబరాలు, ఎముకలు, కొవ్వు నుంచి నూనె తయారీ చేస్తుండడం.. వంటి ప్రచారం జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
జిల్లా కేంద్రంలోని 18వ వార్డుకు చెంది న సువర్ణకు ఏడాది వయస్సులోనే తల్లి ఇందిర మ్మ మృతి చెందిం ది. తండ్రి కురుమ య్య కూలి పనులు చేస్తూ బిడ్డ సువర్ణతోపాటు కుమారులు సాయికుమార్, సురేశ్కుమార్, కళ్యాణ్కుమార్
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వద్దన్నోళ్లు, తెలంగాణను ఎక్కిరించినోళ్లు, రాష్ట్రం ఇస్తే బాగుపడరు.. అన్నవాళ్లు ఇప్పుడు థర్డ్క్లాస్ రాజకీయాలు చేస్తూ గాలిమాటలు చెబుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి
ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ కోసం కేజీబీవీల ఏర్పాటు వనపర్తి జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలు నాలుగు స్కూళ్లు కళాశాలలుగా అప్గ్రేడ్ 560 మంది బాలికలకు ఇంటర్ చదివే అవకాశం వనపర్తి టౌన్, ఆగస్టు 24 : ‘బడీడు పిల్లలు బ�
అరుదైన వనమూళికలకు ప్రసిద్ధి గుట్ట చుట్టూ పండ్ల మొక్కల పెంపకంతోపాటు సుందరీకరణ పనులు చేపడుతాం మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, ఆగస్టు 20 : వనపర్తి జిల్లాకే తలమానికంగా తిరుమలయ్యగుట్ట నిలిచిందని వ్యవ�
విద్యారంగంలో రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలుపాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి టౌన్, జూన్ 23 : వనపర్తి జిల్లా క్రీడలకు ప్రసిద్ధి అని, అదే ఒరవడితో వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులకు స�
ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు 2,683 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 90,240 మంది అభ్యర్థులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు వనపర్తి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూ ర
పల్లె, పట్టణ ప్రగతి దేశంలో ఎక్కడాలేదు 20 ఆదర్శ గ్రామాల్లో 10తెలంగాణవే.. ప్రతిపంచాయతీకి నెలవారీ నిధులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి టౌన్, జూన్ 10 : దేశంలో ఎక్కడా పల్లె, ప ట్టణ ప్రగతి క
పంచాయతీలకు డబ్బులిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ పెద్దగూడెంలో ఆరెకరాల్లో క్రీడా మైదానం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జూన్ 3 (నమస్తే
ఎవరి హక్కు.. ఎవరి వా టా వారికి దక్కాలన్నదే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అభిలాష అని వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అందులో భాగంగా నే దళితులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అ మలు చేస్తున
ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నిరసన సెగ ఢిల్లీకి తగలాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రానిది బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు.