13వ శతాబ్దంలో కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి నిర్మించిన గణపసముద్రాన్ని రిజర్వాయర్గా మార్చేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 77 విడుదల చేసి రూ.47.73 కోట్లు కేటాయించింది.
ఈనెల 8న వనపర్తి జిల్లా కు విచ్చేస్తున్న తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ప్రజల ఆ త్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనస్వాగతం ప లికి సీఎం పర్యటనను విజయవంతం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరజన్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల విద్యబోధన చేయాలని చేస్తున్న ప్రయత్నానికి అడుగులు పడుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల తలరాత మా ర్చిన మోడల్ స్కూళ్లు మరింత బలోపేతం కానున్నాయి. సకల సౌకర్యాలతో ఏర్పా
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ జిల్లావ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు 100 మొక్కలు నాటిన నాయకులు వనపర్తి, ఫిబ్రవరి 17: రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు ఉన్న�
భూగర్భజలాల మట్టం పెరిగేందుకు ప్రతిఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు.
Minister Niranjan Reddy | గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. శుక్రవారం టెలికాన్ఫెరెన్సులో పంచాయతీ రాజ్ అధిక
Minister Niranjan reddy | వందేళ్లయినా సాగునీటికి ఢోకా లేదు.. చివరి ఎకరా వరకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
Minister Harish Rao | వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తోంటే ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన
నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులు ఒక్కో వార్డుకు ఒకరి చొప్పున ఆరు లేదా ఏడు కుటుంబాల ఎంపిక అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యం వద్దు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జనవరి 24 (నమస్తే తె�