రైతన్నలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి బావుల బాట పట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించని ఈ ఒరవడి ఇప్పుడు గ్రామాల్లో విరివిగా కనిపిస్తున్నది. ఇంతకాలానికి మళ్లీ రైతులు వ్యవ�
Murders | పాలమూరు జిల్లాలో కేవలం ఐదు నెలల్లో జరిగిన రెండు రాజకీయ హత్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ హత్యలే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడు�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 99 మంది స్టాఫ్ నర్సులకుగానూ కేవలం 19 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఎందరో దవాఖానల్లో స్టాఫ్ నర్సులు లేక ప్రసవాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 13 ప్రాథమిక దవాఖానలు ఉంటే..
వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలో పౌరసరఫరాల శాఖ 1,280 లక్షల గన్నీ బస్తాలను నిల్వ ఉంచగా.. మొదట వాటిక�
అంతుచిక్కని విషజ్వరాలు వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయి. 1600ల జనాభా కలిగిన ఈ గ్రామంలో 300లకు పైగా మంది విషజ్వరాల బారిన పడడంతో భయాందోళనకు గురవుతున్నారు.
వనపర్తి జిల్లా కేం ద్రంలోని మెట్టుపల్లి ఇటుక బట్టీల వద్ద శిశు సంరక్షణ కేంద్రం (వర్క్సైట్ పాఠశాల)ను మంగళవారం ఎస్పీ రక్షితామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ ల�
ధాన్యం దొంగలు దొరికారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడలోని ప్రభుత్వ గోడౌన్ నుంచి అర్ధరాత్రి ధాన్యం బస్తాలను దొంగిలించిన ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ విషయమై నమస్తే తెలంగాణ దినపత్రిక
కన్నతల్లిని కొడుకు గొంతుకోసి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బండమీదితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండమీదితండాకు చెం�
ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలను పునః వ్యవస్థీకరించి, ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధి ప థంలో పయనిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ
వనపర్తి జిల్లాలోని పలువురు సర్వేయర్లు హద్దు మీరుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు ఎగనామం పెడుతున్నారు. సొంత పనుల నిమిత్తం డుమ్మా కొడుతుండడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Wanaparthy | వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు
వానకాలంలో పండిన సన్న రకాల వడ్లకు మం చి డిమాండ్ ఉన్నది. పంట చేతికందకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. డిమాండ్ ఉందని తెలుసుకున్న రైతు లు కూడా ఇప్పుడే అమ్మమని, పంట చేతికొచ్చాకే ధర చెబ�
మా ర్కెట్లో కల్తీ నూనెలు విక్రయిస్తుండడం, జంతు కళేబరాలు, ఎముకలు, కొవ్వు నుంచి నూనె తయారీ చేస్తుండడం.. వంటి ప్రచారం జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
జిల్లా కేంద్రంలోని 18వ వార్డుకు చెంది న సువర్ణకు ఏడాది వయస్సులోనే తల్లి ఇందిర మ్మ మృతి చెందిం ది. తండ్రి కురుమ య్య కూలి పనులు చేస్తూ బిడ్డ సువర్ణతోపాటు కుమారులు సాయికుమార్, సురేశ్కుమార్, కళ్యాణ్కుమార్