జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. 14 మండలాల వారీగా వరి కోతలు జోరందుకున్నా.. ధాన్యం కొనుగోళ్ల పనులు వేగం పుంజుకోవడం లేదు. ముందు నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ధాన్యం కొనుగోళ్లపై పకడ్బ
నాగర్కర్నూల్ జిల్లా దవాఖాన ప్రాంగణంలో శుక్రవారం ఉదయం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. సుమారు ఏడు గ్రామ సింహాలు దవాఖానలోకి ప్రవేశించాయి. గుంపులు.. గుంపులుగా ఓపీ రూమ్ ముందు సంచరించాయి. దీంతో అక్కడున్న �
వనపర్తి జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. భగీరథ పైపులైన్కు అదనంగా పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా వద్ద �
వనపర్తి జిల్లా దవాఖానలో వై ద్యులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలందడం లేదు. మొత్తం 218 పోస్టులకుగానూ 65 మంది మాత్రమే విధులు నిర్వర్తిస�
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహా�
రైతన్నలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి బావుల బాట పట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించని ఈ ఒరవడి ఇప్పుడు గ్రామాల్లో విరివిగా కనిపిస్తున్నది. ఇంతకాలానికి మళ్లీ రైతులు వ్యవ�
Murders | పాలమూరు జిల్లాలో కేవలం ఐదు నెలల్లో జరిగిన రెండు రాజకీయ హత్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ హత్యలే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడు�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 99 మంది స్టాఫ్ నర్సులకుగానూ కేవలం 19 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఎందరో దవాఖానల్లో స్టాఫ్ నర్సులు లేక ప్రసవాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 13 ప్రాథమిక దవాఖానలు ఉంటే..
వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలో పౌరసరఫరాల శాఖ 1,280 లక్షల గన్నీ బస్తాలను నిల్వ ఉంచగా.. మొదట వాటిక�
అంతుచిక్కని విషజ్వరాలు వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయి. 1600ల జనాభా కలిగిన ఈ గ్రామంలో 300లకు పైగా మంది విషజ్వరాల బారిన పడడంతో భయాందోళనకు గురవుతున్నారు.
వనపర్తి జిల్లా కేం ద్రంలోని మెట్టుపల్లి ఇటుక బట్టీల వద్ద శిశు సంరక్షణ కేంద్రం (వర్క్సైట్ పాఠశాల)ను మంగళవారం ఎస్పీ రక్షితామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ ల�
ధాన్యం దొంగలు దొరికారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడలోని ప్రభుత్వ గోడౌన్ నుంచి అర్ధరాత్రి ధాన్యం బస్తాలను దొంగిలించిన ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ విషయమై నమస్తే తెలంగాణ దినపత్రిక
కన్నతల్లిని కొడుకు గొంతుకోసి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బండమీదితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండమీదితండాకు చెం�