ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ నగర వ్యాప్తంగా వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేశారు. తెలంగా�
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు ఇన్నోవేషన్ కేంద్రాలైన టీ హబ్, టీ వర్క్స్ను శనివారం సందర్శించారు. రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేష న్ చైర్మన్ అన�
PM Modi | ప్రధాని మోదీ నేడు తెలంగాణకు వస్తున్నారు. ఆయన వచ్చి తెలంగాణకు ఏదో ఒరుగబెడుతున్నట్టు ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారు. కానీ ఆయన వచ్చి చేస్తున్నదేమిటి? తెలంగాణ అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా? దేశానిక�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాళ్లూరప్పలు, గుట్టలు దాటుతూ ‘వస్తున్నాం లింగమయ్య’ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తులు కదిలారు. నలుమూలల నుంచి భ
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
చార్మినార్ జోన్లోని చుడీ బజార్ యానిమల్ కేర్ సెంటర్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల థియేటర్స్, రిహాబిలిటేషన
‘దేశ్ కీ నేత కైసా హో.... కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు స
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు క�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో దేవాదాయ శ�
వడగండ్లతో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో ఊరంతా తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఇల్లు, వ్యవసాయ పంటలు, క�
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందం చైర్మన్ డాక్టర్ రిచాచోప్రా నేతృత్వంలో సభ్యులు డాక్టర్ కైలాశ్అగర్వాల్, ఆంటోనీరాజ్ పర్యటించార�
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు.
బార్ అండ్ బెంచ్ సమాంతరమైన రైలు పట్టాల్లాంటివని, నాణేనికి బొమ్మ, బొరుసులా ఇవి రెండూ కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు.
కరువు ప్రాంతాల్లో పసిడి పంటలు పండించేందుకుగానూ భూగర్భ జలాల పెంపునకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ప్రభుత్వం చేసిన కృషి అమోఘమని పంజాబ్ బృందం సభ్యులు కితాబిచ్చారు.