Minister Vemula | మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula)ప్రజలకు విజ్�
Boinapalli Vinod Kumar | తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, డాక్టర్ మాధవీ దంపతులు శనివారం తిరుమల ( Tirumala ) లో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Tirupati | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Gadkari ) గురువారం తిరుపతి ( Tirupati)లోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు.
Minister Koppula | తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) శుక్రవారం
తెల్లవారు జామున తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Minister Satyavati Rathode | అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడ వద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) రైతులకు భరోసా కల్పించారు.
Ambedkar | తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టిన విధంగానే పార్లమెంట్(Parliament)కు కూడా అంబేద్కర్(Ambedkar) పేరును పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు(Ministers ) వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్ది దయాకర్రావు డిమాండ్ చేశారు.
Threat Letter | ఇంటెలిజెన్స్ ఏడీజీపీ రిపోర్ట్లో పేర్కొన్న ఈ బెదిరింపు లేఖ గురించి మీడియాలో ఆదివారం బయటపడింది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ దీని గురించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ రి�
చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో చ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృ
దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భు
ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�