మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆ
Collector inspections | నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
Kashmir Terror Attack | అమెరికా అగ్ర నేత భారత్ను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడటం ఇది రెండోసారి. 2000 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్లో పర్యటించినప్పుడు కూడా అనంత్నాగ్ జ�
KORUTLA | కోరుట్ల, మార్చి 28: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేములవాడ నుంచి నుంచి వచ్చిన కాయకల్ప బృందం సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత రాణిత�
Tripura Governor | నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామం చారిత్రాత్మక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
Justice Hrishikesh Roy | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంల�
Farooq Abdullah | విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు తప్పకుండా జరుగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, �
Jaishankar | కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్కు వెళ్లనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్లో జరుగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సమ్మిట�
Men Robbed By Armed Men | ఒక వ్యక్తి తన సోదరుడు, బంధువుతో కలిసి అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించాడు. వారితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. స్కూటర్పై వచ్చిన ముగ్గురు సాయుధులు వారిని అడ్డుకుని దోచుకున్నారు. ఈ వీడి�
Bengal Governor | పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రతిపాదించిన కూచ్ బెహర్ పర్యటననను రద్దు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన ఆయన పర్యటన మోడల్ కోడ్ను ఉల్లంఘించినట్లు
Dalai Lama | టిబెటన్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా (Dalai Lama) టెన్జిన్ గ్యాట్సో 13 ఏళ్ల తర్వాత సిక్కింను సందర్శించారు. మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు.
US Envoy Eric Garcetti | భారత్లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) దుర్గా మాతా పూజా మండపాన్ని సందర్శించారు. దేవతా విగ్రహానికి హారతి ఇవ్వడంతోపాటు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతో సందడిగా గడి