తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి అభివృద్ధిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు పంజాబ్కు చెందిన అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్నది.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి
ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలానికి రానున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందించడం కోసం రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇ�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఖమ్మం నగరం త్రీటౌన్లోని గోళ్లపాడ్ చానల్ మురుగు కాలువ రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ వీప�
కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ అధ్యక్షతన వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యా
ఉస్మానియా యూనివర్సిటీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓయూ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా, కరోనానంత
క్రెయిన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ సంవత్సరం నుంచి భక్తులకు ఆన్లైన్ టికెట్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లా�