ప్రపంచంలో అతిపెద్ద సైనిక, ఆయుధ శక్తి కలిగిన దేశంతో దశాబ్దాలపాటు వైరం నెరుపుతూ.. నిటారుగా నిలబడిన ఓ చిన్న దేశం క్యూబా. అమెరికాకు కూత వేటు దూరంలో ఉన్న క్యూబాకు ఇంత ధైర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘మేం నాగరికు�
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
రాజస్తాన్ రాష్ట్రం అజ్మీర్లోని షరీఫ్ దర్గాను తెలంగాణ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం దర్శించుకొన్నారు. 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్
మస్యల పరిష్కారానికే గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని గట్టునెల్లికుదురులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను ఆ�
దేవభూమి జోషీమఠ్లో ఉన్నపళంగా మారిపోతున్న భౌగోళిక పరిణామాల కారణాలను తేల్చేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో జోషీమఠ్ చేరుకోనున్న సైంటిస్టుల బృం
మండలంలోని రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్, పవర్ ఇండస్ట్రీస్ను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు సందర్శించారు. ఫ్యాక్టరీలో చెరుకు నుంచి పంచదార తయారు చేసే వి�
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పటాన్చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో న�
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
రామప్ప ఆలయ నిర్మాణం, శిల్ప సంపద అద్భుతం.. అపూర్వమని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళి�
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయని అటవీ శాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ �