నూతనంగా నిర్మించిన జగిత్యాల సమీకృత కలెక్టరేట్ను ఎలక్టోరల్ అబ్జర్వర్ వాణీప్రసాద్, కలెక్టర్ జీ రవి బుధవారం పరిశీలించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించనున్న నేపథ్యంలో వారు కలెక్ట
తెలంగాణలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఎలా సాధ్యమైంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి విద్యుత్తు విషయంలో ఉన్న దుర్భర పరిస్థితులను ఇంత వేగంగా ఎలా అధిగమించింది? అనతి
ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఆర్సీవో స్వరూపారాణి, మున్స
అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని భూటాన్ దేశానికి చెందిన 23 జిల్లాల బౌద్ధ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది
విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ,న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో జిల్లా స్�
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పీఎంవో అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో దాదాపు రూ.25వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రార�
చరిత్రలో చదువుకున్నాం.. ఎక్కడో అఫ్ఘానిస్తాన్లోని గజనీలో ఉండే ఒక రాజు వందల మైళ్ల దూరం దాటి వచ్చి సోమనాథ్ను దోచుకున్నాడని. సోమనాథ్ అత్యంత సంపన్న ఆలయం. ఆ సంపద కోసమే 17 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. నవభ
ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట