కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే తొలుత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదు.
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సందర్శనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం వెళ్లనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సీఎం కేసీఆర్, ఆయన సతీమణ�
తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు గురువారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విత్తనాలు, పలు పంటలపై పరి�
అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ త్వరలో పర్యటించనున్నారని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. బుధవా రం మన్ననూర్ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చంపేట, అమ్�
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మారావునగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మ
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సెప్టెంబర్ 1న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వ�
సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో ఉదయం వేళ బయలుదేరుతారు. గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్ లోయలో అమరులైన బీహార్కు చెందిన ఐదుగురు భారత సైన�
ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నగర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం కమిషనర్ ప్రావీణ్య, అధికారులతో కలిసి ఆమె పర్యటించి సమస