గుంటూరు జిల్లాలోని బాపట్లలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనపై చీరాలకు వెళ్�
ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదతో ఇబ్బందిపడుతున్న ముంపు ప్రాం తాల ప్రజలకు సహాయం చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. సీఎం క
సూర్యాపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 23వ వార్డు పరిధి రాజీవ్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్లను సందర్శించనున్నట్లు గవర్నర్ సెక్రటరీ కె.సురేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ను విడుదల �
కమల్చంద్రభంజ్దేవ్ గురువారం మధ్యాహ్నం హనుమకొండ పద్మాక్షి కాలనీలోని అగ్గలయ్యగుట్టను సందర్శించారు. పద్మాక్షి దేవాలయ ప్రధాన అర్చకుడు శంకర్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం నగరంల�
వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మొక్కలు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య బుధవారం రవిచంద్ర మేడారం తల్లుల సేవలో గడిపారు. అమ్మవార్లకు చీర, సారె, బంగారం (బెల్�
జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య సోమవారం
సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధుతోపాటు 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు
తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప�
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
మంజీరా నదిలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు వరాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ-బిచ్కుంద రహదారిపై ఉన్న మంజీరా బ్రిడ్జి పైనుంచి.. నదిలో న�