వారంతా గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లు.. ఒకసారి ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాలయం మీదనే దాడిచేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు గ్రేటర్ లోగోపై బ్లాక్ స్ప్రే చేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు. మరోసారి గ్రేటర్�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఆదివారం సాయంత్రం యాదాద్రికి చేరుకొన్న ప్రధాన న్యాయమూర్తి నేరుగా స్వయంభూ
పుస్తకానికి ఉన్న విలువ ప్రపంచంలో మరే వస్తువుకూ ఉండదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ పుస్తకాల వల్లనే తెలంగాణ చరిత్ర మనగలిగిందని గుర్తుచేశారు. ఉద్యమనేత కేసీఆర్ను నడిపించింది కూడా పుస�
పశ్చిమబెంగాల్ గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించాలని ఇ�
ప్రధాని మోదీ నగర పర్యటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా వర్సిటీ పోలీస్స్టేషన్లో టీఆర్ఎస్వీ నాయకులు ఇలా నినాదాలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలపై నిలదీసే ప్రమాదముందని వీళ్లను పోలీసులు ముందే క�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందికి పై సిబ్బందిని మొహరించారు. గురువారం మధ్యాహ్నం ఐఎస్బీలో జరిగే ద్విదశాబ్ది వేడుకల్లో మోదీ పా
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభా�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో బుధ, గురువారాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో టీఆర్ఎస్ బలపర్చిన రాజ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం గచ్చిబౌలి ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5 గంటల �
‘60 ఏండ్లు పరిపాలన చేసినరు కాంగ్రెస్సోళ్లు.. ఇన్నాళ్లు పేదోళ్లు కనపడలేదా? కేసీఆర్ సారు దళితులకు పది లక్షలు ఇస్తుంటే ఓర్వలేక ఇయ్యాల వచ్చి మాయ మాటలు చెప్పాలనుకుంటున్నరు. చిన్న పోరడి కాన్నుండి ముసలోళ్ల దాక�