ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు బుధవారం రాత్రి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. బైసాకి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో ఆదివారం జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల ఈ బస్తీ ప్రజలు అనార్యోగానికి గురైన నేపథ్యంలో ఎండీ దానకిశోర్ ఇంటింటికీ వెళ్లి ప్రజ�
యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొ�
తిరుమల శ్రీవారిని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొ న్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శ నానంతరం రంగ నాయకుల మండ పంలో పండితులు వేదా�
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం
ఈ నెల 8న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో