దేశం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశాన్ని అధోగతిపాలు చేస్తూ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి పూరించిన సమర శంఖానాదం దేశమంతా ప్రతిధ్వనిస్తున్నద
సమానత్వం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని, సామాజిక అసమానతలను రూపుమాపడానికి వెయ్యేండ్ల కిందటే రామానుజాచార్యులు విశేష కృషిచేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రికి చేరుకొని బాలాలయంలో పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పర
కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్కమిటీ బృందం ఈ నెల 16న పులిచింతల ప్రాజెక్టును సందర్శించనున్నది. గెజిట్ అమలులో భాగంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ రివర్బోర్డు పరిధిలోకి వెళ్లనున్�
అమరావతి: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ దృష్టిని సారించింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు మృతురాలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామ�
తిరుమల: తిరుమలలో శ్రీనివాసం సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ( గరుడ వారధి) ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో త్వరలోనే ప్రారంభింపచేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ�
తిరుపతి : సంగీతం ప్రపంచానికి శాంతిని ప్రసాదించే సాఫ్ట్వేర్ అని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సంగీతం మనిషి మనసులో కాలుష్యాన్ని తొలగించి ఆత్మ విశ్వాసం పెంచుతుందని ఆయన పే
CJI NV Ramana | తెలంగాణలో తొలి నవలగా చరిత్ర సృష్టించిన వట్టికోట అళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషి నవలను చదివానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బుక్ఫెయిర్ను �
తిరుమల : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు ఈ రోజు తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే వెంక�
తిరుపతి : పుష్ప చిత్రబృందం బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశార�
తిరుపతి : జనవరి 13వ తేదీ నాటికి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని డీపీడబ