లక్ష్మీ నారాయణ స్వామి | మంథని పట్టణంలోని లక్ష్మీ నారాయణ స్వామిని గురువారం హైకోర్టు రిటైర్డ్ జడ్జి సోమయాజులు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
హైదరాబాద్: కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని మోదీ ఉల్లంఘించారని �
కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం బెజ్జూర్ : దవాఖానల్లో ప్రసవమయ్యే తల్లీబిడ్డలకు నిర్వహించాల్సిన అన్ని వైద్య పరీక్షలు దవాఖానలోనే నిర్వహించాలని తద్వారా వారు సురక్షితంగా ఉండేలా చ�
మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ రామకృష్ణాపూర్ : అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే అధిక బొగ్గు రవాణా సాధ్యమైందని అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ సీహెచ్పీని సందర్శించి భూగర్భ బంకర్లను, బ�
ముంబై: మహారాష్ట్ర పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)ని త్రివిధ దళాల అధిపతులు సందర్శించారు. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎ�
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నెల 28న భారత్ను సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో ఆయన సమావేశమవుతారు. �
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్ | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని శుక్రవారం సందర్శించనున్నారు. రెండు రోజుల కిందట గాంధీ దవాఖానను పరిశీలించిన విషయం తెలిసిందే.