అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల బాధితులను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి, నెల్లూరు జిల్లాలో వరద ప్రభావ ప్రాంతా
అమరావతి : వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ హామి ఇచ్చారు. గురువారం వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట పులపత్తూరు వరద ప్రాంతాల్లో పర్యటించారు. తన రెండురోజుల పర్యటనల�
At least 1,500 Indian pilgrims to visit Pakistan for Gurupurab from November 17 to 26: MEA | గురునానక్ గురుపరబ్ (జయంతి) సందర్భంగా దాదాపు 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులు పాక్ను సందర్శించనున్నారు. భారత్-పాక్
ఆర్మూర్ : పట్టణంలోని 30 పడకల దవాఖానను వంద పడకల దవాఖానగా అభివృద్ధి చెందడంతో వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్ర�
నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ, ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన
ఉట్నూర్ : గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పర్యటించారు. రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్ర�
దోమకొండ : ఉపాధిహామీ పథకంలో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ
నవీపేట : మండలంలోని జన్నేపల్లి గెస్ట్హౌస్ లో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావును నవీపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వర్రావు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అ�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : గ్రామాల్లో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంల�
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతులు హత్యకు గురైన లఖింపూర్ ఖేరీని తాను సందర్శిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు సం�
కేంద్ర బృందానికి వివరించిన రైతులు గాంధారి : మండలంలోని సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పథకం పనులను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్�
లక్ష్మీ నారాయణ స్వామి | మంథని పట్టణంలోని లక్ష్మీ నారాయణ స్వామిని గురువారం హైకోర్టు రిటైర్డ్ జడ్జి సోమయాజులు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
హైదరాబాద్: కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని మోదీ ఉల్లంఘించారని �
కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం బెజ్జూర్ : దవాఖానల్లో ప్రసవమయ్యే తల్లీబిడ్డలకు నిర్వహించాల్సిన అన్ని వైద్య పరీక్షలు దవాఖానలోనే నిర్వహించాలని తద్వారా వారు సురక్షితంగా ఉండేలా చ�