కొండగట్టు అంజన్న ఆలయానికి ఈ నెల 21న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. స్వామివారి దర్శనంతోపాటు ప్రత్యేకంగా నిర్వహించే 108 సార్లు పారాయణ క�
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక�
రాష్ట్ర సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఉత్తరప్రదేశ్ సహకార బ్యాంకు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సోమవారం టెస్కాబ్ కార్యాలయాన్ని సందర్శించింది. దేశవ్యాప్తంగా సహకార బ్�
ఆనకట్టల రక్షణ కోసం ప్రపంచబ్యాంకు నిధులతో ప్రతిపాదించిన డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా వేసిన డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వరుసగా ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తున్నది.
ఉక్రెయిన్కి చెందిన లుహాన్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్ భవనంపై రష్యా సేనలు బాంబుల దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 60 మంది వరకు మరణించినట్టు తెలుస్తున్నది. బాంబు దాడి సమయంలో భవనంలో
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు హెలీకాప్టర్లో పరిశ్రమల కార్యదర�
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుపై వివక్షను కాంగ్రెస్, రాహుల్గాంధీ మరోసారి బయటపెట్టారు. హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి, దళిత నాయకుడు దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించిన రాహుల్ అదే �
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలో సుమారు రూ. 56 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. �