తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప�
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
మంజీరా నదిలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు వరాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ-బిచ్కుంద రహదారిపై ఉన్న మంజీరా బ్రిడ్జి పైనుంచి.. నదిలో న�
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే.తారకరామారావు జహీరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మ�
వైద్యు డు దేవుడితో సమానమని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మం త్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్(2016-17)బ్యాచ్ స్నాతకోత్సవాన్ని
పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. చివరి రోజు పలువురు చైర్మన్లు, మేయర్లు..డివిజన్లు, వార్డుల్లో పర్యటించారు. క్రీడా ప్రాంగణాలు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్రీడాకారులు, ప్రజలు వినియోగి
నగరంలోని ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లకు ఆన్లైన్లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నగరంలోని అరణ్యభవన్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆన్లైన్�
ఈ నెల 18న కొల్లాపూర్లో జరిగే కేటీఆర్ బహిరంగ సభకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలనుంచి అత్యధికంగా ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలని బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు
ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి
మండల కేంద్రంలో వంద పడకల దవాఖానను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇందుకోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ నెల 18న రాష్ట్ర ఆరోగ్�