నిర్మల్ జిల్లా బాసరకు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, స్త్రీ, శిశు శాఖ మంత్రి రాథోడ్ సత్యవతి రాథోడ్ బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు
జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు, సన్మార్గంలో నడిపించేందుకు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి ఉద్బోధించారు. సీతాఫల్మండి డివిజన్ శ్రీన�
ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డిపై హత్యకుట్ర హేయమైన చర్య అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై హెల్త్క్యాంప్లో చికి�
నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో మొత్తం ఎంతమంది డాక్టర్లు పని చేస్తున్నారో పరిశీలించి.. గైర్హాజరుపై సీరియస�
సమయం వృథా చేయకుండా దృఢ సంకల్పంతో చదవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విద్యార్థులకు సూచించారు. గురువారం మండలంలోని ఎన్సాన్పల్లిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్ట