చార్మినార్, జూన్ 6 : సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్ను సోమవారం రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర కుటుంబ సమేతంగా సందర్శించారు.
వారికి మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీర్చౌక్ ఏసీపీ ప్రసాద్రావు, ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించారు.