చట్ట సభల సంప్రదాయాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశాలను నిర్వహించాలని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. చట్ట సభల సంప్రదాయాన్ని, హుందాతనాన్ని పోగొట్టవద్దని అధికార ప�
శ్రమ, సంస్కృతి వేరుపడని కాలంలో పుట్టిన శ్రామిక కళలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఆఖరి మనిషితోపాటే కళా ఆగిపోకుండా.. సేకరించి, భద్రపరిచి చరిత్రకు సాక్ష్యాలను సిద్ధం చేస్తున్నది ఆద్యకళ. నిన్నటి సాంస్కృతిక వ
బోనాల (Bonalu) ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచన అని చెప్పారు.
హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన �
సాలార్జంగ్ మ్యూజియం అద్భుతం | చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా నిలిచిన సాలార్జంగ్ మ్యూజియం గొప్ప అనుభూతులను అందించిందని మద్యప్రదేశ్ వైద్యవిద్యా శాఖ మంత్రి కైలాష్ సారంగ్ తెలిపారు.