తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్అపరేశ్కుమార్సింగ్ (ఏకే సింగ్) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ�
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJ) జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (Justice AK Singh) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (ఏకే సింగ్) ఈ నెల 19న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్భవన్లో ఆయనతో ప్రమ�
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమా సింగ్ (ఏకే సింగ్) నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ ఏకే సింగ్ను తెలంగాణ హైకోర్�
సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర చాలా విలువైందని క�
చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్య పడుతుందని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి రత్న పద్మావతి అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావత�
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి న్యాయవ్యవస్థను తీర్చిదిద్దడంలో జస్టిస్ గవాయ్ కీలకపాత్ర పోషించారు.
Justice BR Gavai | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియామకమయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బీఆర్ గవా�
Tirumala | తిరుమలకు మొదటిసారిగా వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు దొరికాయన్న వార్తలు కలకలం రేపాయి. జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న అగ్ని�
Justice Varaprasad | ఎక్కడైతే నేరాలు ఎక్కువగా జరుగుతాయో వాటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జస్టిస్ డాక్టర్ స�
DY Chandrachud: నాన్న చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలో కోర్టుకు వెళ్లలేదని మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. బీబీసీ హార్డ్టాక్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ న్యాయ వ్యవస్థలో మహిళా లాయర్ల స
Justice D Krishnakumar | మణిపూర్ హైకోర్టు (Manipur High Court) 8వ ప్రధాన న్యాయమూర్తి (Chief Justies) గా జస్టిస్ క్రిష్ణకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.