New bill | న్యాయవ్యవస్థతో మరో వివాదానికి కేంద్రం ప్రభుత్వం తెరతీసింది. ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించిన సెలక్షన్ ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ)ని చేర్చలేదు.
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి జడ్జిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు.
చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి పోక్సో చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫా
న్యాయవాదులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గౌరవం దక్కింది. తాజాగా, సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఆరుగురిలో ముగ్గురూ ఉమ్మడి �
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వక�
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్తో ప్రమా�
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణం చేయనున్నారు. రాజ్భవన్లో ఉదయం 10.05 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. 2019 జనవరి 1న తెలంగాణ హై
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమిలైన సంగతి తెలిసిందే. హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్ ఈ నెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ ఉజ్�
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెల మేలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇ�
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సహా ఆరు హై
న్యాయమూర్తులు, న్యాయ వాదుల మధ్య సత్సంబంధాలుంటేనే కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి అన్నారు. రంగారెడ్డి జిల్లా నూతన న్యాయమూర్తుల పరిచయం జిల్ల