Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జో�
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. వంద శాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయవ్యవస్థ సమర్థంగా �
Supreme court | ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తవగానే ఐదేళ్లకు బదులుగా నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంటర
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరా�
Supreme Court: సుప్రీంకోర్టులో విస్కీ బాటిళ్లు ప్రత్యక్షం అయ్యాయి. అది కూడా సీజేఐ చంద్రచూడ్ టేబుల్ ముందు. మధ్యప్రదేశ్కు చెందిన లిక్కర్ కంపెనీ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అడ్�
Supreme Court: సీనియర్లు వేధిస్తున్నారని, తన చావుకు పర్మిషన్ ఇవ్వాలని ఓ మహిళా జడ్జి సీజేఐకి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా రిపోర్టు కోరారు సీజే. ఆత్మహత్య చేసుకుని చావాలనుకుంటున్నట్లు ఆ జడ్జి తన లేఖలో తె
New bill | న్యాయవ్యవస్థతో మరో వివాదానికి కేంద్రం ప్రభుత్వం తెరతీసింది. ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించిన సెలక్షన్ ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ)ని చేర్చలేదు.
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి జడ్జిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు.
చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి పోక్సో చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫా