యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఆదివారం సాయంత్రం యాదాద్రికి చేరుకొన్న ప్రధాన న్యాయమూర్తి నేరుగా స్వయంభూ
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా �
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఓ నెల క్రితం ఒమిక్రాన్ సోకినా… ఇప్పటికీ తాను బాధపడుతూనే వున్నానని వెల్లడించారు. ‘మొదటి వేవ్ వచ్చిన సంద
న్యూఢిల్లీ: ఇటీవల హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్ సమావేశంలో కొందరు హిందూ ధార్మిక నేతలు విద్వేష ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని విచారిస్తామని ఇవాళ సుప్రీంకోర్టులో సీజే ఎన్వీ రమణ
మరో ఐదుగురు హైకోర్టు సీజేల బదిలీ కొలీజియం సిఫారసులకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు తాత్కాలిక సీజేలుగా లేదా జడ్జిల�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ? | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమ�
హైకోర్టు సీజే హిమా కోహ్లీ హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని ఆక�