Sanjiv Khanna | భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులైన విషయం తెలిసిందే. అయితే, సీజేఐగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తన అలవాట్లను మార్చుకున్నారు.
DY Chandrachud | భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud)కు నేడు లాస్ట్ వర్కింగ్ డే. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు.
PM Modi | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నివాసంలో గణపతి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు.
Doctors protest | కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతికూల చర్యలు ఎదుర్క�
Supreme Court: శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నవారిపై అధికారాన్ని వాడరాదు అని బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో.. ఇవాళ �
CJI | దేశ రాజధాని ఢిల్లీలో వరదల కారణంగా ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జో�
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. వంద శాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయవ్యవస్థ సమర్థంగా �
Supreme court | ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తవగానే ఐదేళ్లకు బదులుగా నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంటర
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరా�
Supreme Court: సుప్రీంకోర్టులో విస్కీ బాటిళ్లు ప్రత్యక్షం అయ్యాయి. అది కూడా సీజేఐ చంద్రచూడ్ టేబుల్ ముందు. మధ్యప్రదేశ్కు చెందిన లిక్కర్ కంపెనీ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అడ్�
Supreme Court: సీనియర్లు వేధిస్తున్నారని, తన చావుకు పర్మిషన్ ఇవ్వాలని ఓ మహిళా జడ్జి సీజేఐకి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా రిపోర్టు కోరారు సీజే. ఆత్మహత్య చేసుకుని చావాలనుకుంటున్నట్లు ఆ జడ్జి తన లేఖలో తె