టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ నెల చివర్లో వెస్టిండీస్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చారు. గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న
లండన్: ఇంగ్లండ్తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ స్థానం కల్పించారు. శ్�
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కరేబియన్ దీవులకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ తో జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. విండీస్ తో వన్డే సి�
కెరీర్ లో అత్యంత పేలవ ఫామ్ తో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. దిగ్గజ బ్యాటర్ మా�
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే నిలువరిస్తూ టీమ్ఇండియా విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఇదే జోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి మాంచ
మెగాస్టార్ చిరంజీవి పాటలు, డ్యాన్స్ కు ఫిదా కానివారెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి పాటల(Chiranjeevi songs)కు ఓ స్టార్ సెలబ్రిటీ పడి చచ్చిపోయేవాడట. తరచూ చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసేవాడట.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తమ జట్టులో కీలకమైన ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కూడా జట్టుతో చేరడంతో అంతకుముందు టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం
గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని జట్టులో ఉంచాలా..? తొలగించాలా..? అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. తాజాగా విండీస్ తో వన్డే సిరీస్ కు అతడి�
ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను ఓటమితో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్ను విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో టీ20లో మిస్సయిన కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలుస్తుండటంతో ఇంగ్లండ్ మరింత బలంగా కనిప�
ఫామ్లేమితో సతమతం అవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. త్వరలోనే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడని ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ అన్నాడు. మంగళవారం నుంచి ఇంగ్లండ్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనున్న
గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి తాజా సారథి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో విఫలమైతే కోహ్లీని జట్టునుంచి తప్పిస్తారని వార్తలు వస్త�