ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ �
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. గిల్, పుజారా, విహారి విఫలమైనా కోహ్లీ (11) మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది అతను కూడా నిరాశ పరిచాడు. పాట్స్ వేసిన బంతిని వదిలేయడా
సుమారు మూడేండ్లుగా సెంచరీ చేయలేక ఇబ్బందులు పడుతూ క్రమంగా ఫామ్ కోల్పోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఇప్పటికైనా కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది అతడికి సూచిస్తున్నారు. కానీ పాకిస్తా�
టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్క చేయకుండా పరుగుల వరద పారిస్తున్న ఆజమ్..భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించా�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. టాప్ ఫామ్లో ఉన్న ఆ ఓపెనింగ్ బ్యాటర్ తాజాగా టీ20 ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. అంతేకాదు కోహ్లీ పేరిట ఉన్న రికా�
ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్షైర్తో వామప్ మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీ
విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ�
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి మాదిరిగానే ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 14 మ్యాచులలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని రోహి�
అజేయ అర్ధసెంచరీతో విజృంభణ భారత్ తొలి ఇన్నింగ్స్ 246/8 లీసెస్టర్: భారత్, లీసెస్టర్షైర్ వామప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నది. గురువారం మొదలైన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమ్ఇండియా స్థాయిక�
లండన్: లీసెష్టర్షైర్తో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా త్వరత్వరగా వికెట్లను కోల్పోతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి వికెట్కు 35 రన్స్ జోడ
గడిచిన మూడేండ్లుగా అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీ లేక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లిపై భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని ఇలా చూడటం బాధాకరంగా ఉందన్న కపిల్.. అతడి బ్
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భా�