IND vs AUS | ఆసియా కప్తో తిరిగి ఫామ్ అందుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత క్రీడాభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగే సిరీసులతోపాటు
Rohit Sharma | టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లుగా ఎవరు వస్తే బాగుంటుంది? ఇదే ప్రశ్నపై ప్రస్తుతం క్రీడాలోకంలో పెద్ద చర్చ జరుగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత రాహుల్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం..
Virat Kohli | టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతున్నది. అంతకు ముందు స్వదేశంలో ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరిస్ ఆడనున్నది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న
Virat Kohli | ఆసియా కప్ నుంచి భారత జట్టు సూపర్ 4 దశలోనే నిష్క్రమించినా.. ఈ టోర్నీలో స్టార్ ఆటగాడు కోహ్లీ అద్భుతమైన ఫామ్లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. అంతేకాకుండా చివరి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన కోహ్ల�
Team India | ప్రపంచ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న జట్లలో అఫ్గానిస్తాన్ ఒకటి. ఈ జట్టు మాజీ కెప్టెన్ అస్ఘర్ అఫ్ఘాన్ ఇద్దరు టీమిండియా బ్యాటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli | కొంతకాలంగా ఫామ్లో లేక, భారీ ఇన్నింగ్స్లు ఆడేందుకు ఇబ్బంది పడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు జూలువిదిల్చాడు. ఆసియా కప్లో అద్భుతమైన పునరాగమనం చేశాడు.
విరాట్ కోహ్లీ..ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులు మైమరిచిపోతారు. సామాజిక మాధ్యమాల్లో కోహ్లీకి అభిమానుల కొదవలేదు. తాజాగా ట్విట్టర్లో కోహ్లీని అనుసరించే అభిమానుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది.
ఆసియా కప్లో భాగంగా జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (62), విరాట్ కోహ్లీ (122 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అ�
కింగ్ కోహ్లీ (122 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ కేఎల్ రాహుల్ (62)తో కలిసి అద్భుతమై�
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు తీరాయి. ఫామ్లోకి వస్తున్న ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లంతా టెస్టు క్రికెట్లో సెంచరీలు చేస్తుంటే.. విరాట్ తన రూటే సపరేటు అని మరోసా�
అఫ్ఘానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (54 నాటౌట్), విరాట్ కోహ్లీ (51 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడుతున్నారు. వీళ్లిద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెగ్య�
టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలే�