గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీలు చేయలేక విమర్శలపాలవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. గ్యాప్ తీసుకొని ఆసియా కప్తో మళ్లీ జట్టుతో చేరుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఆశించిన స్థా�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చాలాకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక మూడేండ్లు కావస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంగా కోహ్లీ ప్రదర్శన నా
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు మిన్నంటాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్ ధోనీతో మొదలుపెడితే డేవ�
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాకిస్తాన్లు ఈనెల 28న తలపడనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కంటే ముందే జరుగనున్న దాయాదుల పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా
ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. చాలా మంది ఎంతో ప్రేమతో కొన్ని రంగాల్లో ప్రవేశిస్తారు. కానీ ఏమీ చెయ్యలేక మరో రంగంలో అడుగు వేసి, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతారు. తాజాగా బిహార్ ఉపమ
అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని టీమిండియాలోకి మళ్లీ పునరాగమనం చేస్తున్న విరాట్ కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. కొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతను.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా పరుగులు చేయడ�
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ నుంచి తను అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇదివరకే చెప్పినట్లు బీసీస�
టీమిండియా స్టా్ర్ క్రికెటర్ కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కొత్త అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా భావించే ఆసియా కప్లో కోహ్లీని ఓపెనర్గా చూస్తామేమో? అని పార్థివ్ అన్నాడు. కోహ్లీ �
బాసెటెర్రి(వెస్టిండీస్): టీ20లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. టీ20లలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ అవతరించాడు. వెస్టిండీస్తో జరుగుతున�
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్�
ఇటీవలి కాలంలో టీమిండియాలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంగ్లండ్తో జరిగిన టీ20ల్లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయగా..
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ పూర్తవగానే జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన కోహ్లీని జింబాబ్వే పంపుతా