ఎన్నాళ్లకెన్నాళ్లకు.. స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు తీరాయి. ఫామ్లోకి వస్తున్న ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లంతా టెస్టు క్రికెట్లో సెంచరీలు చేస్తుంటే.. విరాట్ తన రూటే సపరేటు అని మరోసా�
అఫ్ఘానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (54 నాటౌట్), విరాట్ కోహ్లీ (51 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడుతున్నారు. వీళ్లిద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెగ్య�
టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలే�
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. దాంతో భారీ స్కోరు చేయడంలో జట్టు విఫలమైంది. అయిత�
ఆసియా కప్లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు మిడిలార్డర్ విఫలమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మరో ఎండ్లో ఉన్న కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కోహ్లీ కూడా చెప్పాడు. భా�
వన్డే కెప్టెన్సీ నుంచి వివాదాస్పదంగా తొలగించిన తర్వాత.. సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారధ్యంలో జట్టు ఓటమితో.. మూడో మ్యాచ్లో �
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మిడిలార్డర్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28) శుభారంభం అందించారు. ఇద్దరూ భారీ షాట్లతో �
రెండ్రోజుల క్రితం ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో ముగిసిన మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాకముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా సాగింది. టీ20లలో చెలరేగి ఆడుతున్న ఈ నయా మిస్టర్ 360.. జ
దుబాయ్: ఆసియాకప్ సూపర్ 4 స్టేజ్లో.. ఇండియా రేపు పాకిస్థాన్తో ఆడనున్నది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరు కోసం టీమిండియా క్రికెట�
నెలరోజులపైగా క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ఆసియా కప్లో పునరాగమనం చేశాడు. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్కాంగ్పై అర్ధశతకం (59 నాటౌట్) సాధి
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ జోడీ భారీ ఖర్చుతో ఒక ఫాంహౌస్ కొనుగోలు చేసింది. ముంబై దక్షిణాన ఉండే అలీబాగ్లో ఒక ఫాంహౌస్ను ఈ జంట కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఫాంహౌస్ మొత్తం 9 వేల చద�
ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో బుధవారం ముగిసిన మ్యాచ్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్లు భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్కు 42 బంతుల్లోనే 98 �
దుబాయ్: మేటి ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20ల్లో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సగటు స్కోరింగ్ రేటు కలిగిన బ్యాటర్గా ఘనత సాధించాడు. బుధవారం హాంగ్కాంగ్తో జర�
ఆసియా కప్లో భాగంగా హాంగ్కాంగ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు రోహిత్ శర్మ (21) మంచి ఆరంభమే ఇచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36) చాలా నె�
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ యూ టర్న్ తీసుకున్నాడు. కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తొలగించరు? అంటూ కొంతకాలం క్రితం షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్.. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్పై ఎలా�