బాసెటెర్రి(వెస్టిండీస్): టీ20లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. టీ20లలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ అవతరించాడు. వెస్టిండీస్తో జరుగుతున�
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్�
ఇటీవలి కాలంలో టీమిండియాలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంగ్లండ్తో జరిగిన టీ20ల్లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయగా..
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ పూర్తవగానే జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన కోహ్లీని జింబాబ్వే పంపుతా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేక నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తీరికలేని ఆట వల్లనే కోహ్లీ ఫామ్ పోయిందనే ఉద్దేశ్యంతో వెస్టిండీస్ పర్యటనలో అతనికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేశారు. దీంత�
మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోవడం లేదని విమర్శల పాలవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప మద్దతుగా నిలిచాడు. కోహ్లీ బాగా ఆడినప్పుడు నోరెత్తనివాళ్లు ఇప్పుడు అతడు ఇలా �
టోక్యో ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్రా.. ఆ మెగాటోర్నీ తర్వాత కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ పటంపై భారత కీర్తిని పెంచుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో కూడా సత్తా చాట
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. గడిచిన మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చెయ్యలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలాసార్లు మంచి ఆరంభాలు లభించినా, హాఫ్ సెంచరీలు చేసిన�
ముంబై: విరాట్ కోహ్లీనా మజాకా! తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న విరాట్.. సోషల్మీడియాలోనూ తనదైన హవా కొనసాగిస్తున్నాడు. ఫామ్లేమితో గత మూడేండ్లుగా సెంచరీ మార్క్ అందుకోపోయినా.. �
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
గత మూడేళ్లుగా సరైన ఫామ్ లేక తిప్పలు పడుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనను మరింత దారుణంగా ముగించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తను.. రెండు టీ20ల్లో 1, 11.. రెండు వన్డేల్లో 1
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుంది టీమిండియా. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్