ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి చెక్ పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు అతడి ప్రదర్శన కూడా నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. దీంతో అతడిని టీ20ల �
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత సీనియర్ సెలక్షన్ కమిటీ షాక్ ఇవ్వబోతుందా..? పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆడకున్నా కోహ్లీని ఇంకా జట్టులోకి నెట్టుకురావడం కష్టమని భావిస్తుందా..? అంటే అవుననే �
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించ�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ క్రికెట్, బర్మీ ఆర్మీ లు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ కు భారత జట్టు అభిమానులు ధీటుగా సమాధానమిస్తున్నారు. కోహ్లిని విమర్శించేంత �
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అదేంటి..? మూడు ఫార్మాట్లలో రోహిత్ టీ�
ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా టెస్టులలో అతడి ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నవిధంగా సాగుతోంది. గత 24 టెస్టులలో ఈ పరుగుల యంత్రం ఏకంగా
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కా
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టు మూడవ రోజు కోహ్లీ, బెయిర్స్టో మధ్య స్లెడ్జింగ్ జరిగింది. బెయిర్స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ కొన్ని కామెంట్ చేశాడు. ఆ సయమంలో ఇద్ద�
257 పరుగుల ముందంజలో భారత్ రెండో ఇన్నింగ్స్లో 125/3 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్ వరుణుడి అంతరాయం మధ్య సాగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్ఇండియా పట్టుబిగించింది. మొదట భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఆత్మరక్ష
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలి
అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్�
ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరి�
టీమిండియాకు 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి.. భారత జట్టు ప్రదర్శనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఐసీసీ టోర్నీలు నెగ్గలేదన్న బెంగ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లి- హెడ్ కోచ్ రవిశాస్త్రిల కాలంలో భార�