మీర్పూర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. ఇండియా రెండవ రోజు భోజన విరామ సమయానికి 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 86 రన్స్ చేసింది. లంచ్ టైమ్కి కోహ్లీ 18, పంత్ 12 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఇవాళ ఉదయం 28 ఓవర్లలో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 67 రన్స్ చేసింది. అయితే ఆ మూడు వికెట్లను స్పిన్నర్ తైజుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్, గిల్లు తొలి వికెట్కు 27 జోడించారు. రాహుల్ 10, గిల్ 20, పూజారా 24 రన్స్ చేసి ఔటయ్యారు.
Lunch on Day 2 of the 2nd Test.#TeamIndia 86/3
67 runs were scored in the morning session in 28 overs.
Scorecard – https://t.co/XZOGpedaAL #BANvIND pic.twitter.com/5LKrZfs5Rc
— BCCI (@BCCI) December 23, 2022