IND vs WI: రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 390 రన్స్కు ఆలౌటైన వెస్టిండీస్.. ఇండియాకు 121 రన్స్ టార్గెట్ విసిరింది. బుమ్రా, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇవాళ నాలుగో రోజు కావడంతో.. ఈ మ్యాచ్లో భారత�
భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టులో పరుగుల వరద పారనుంది. అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల)లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఆట మూడో రోజు ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. 180 పరుగుల భారీ ఆధిక్యాన�
ENGvIND: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మూడు మార్పులు చేశారు. బుమ్రా, శార్దూల్, సాయిని తప్ప�
బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్ను లంక 1-0తో కైవసం చేసుకుంది.
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో శ్రీలంక భారీ విజయాన్ని చేరువలో ఉంది. 211 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్కు దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.
వచ్చే నెల 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరగాల్సి ఉన్న రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ తమ జట్టులో స్వల్ప మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ను రెండో టెస్టుకు గాను జట్టులోకి తీ�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై పర్యాటక ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కుహెమన్(4/52), లియాన్ (3/80) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 211 స్కోరు చేసింది.
సొంతగడ్డపై వరుస విజయాలతో దూకుడు మీదున్న దక్షిణాఫ్రికా మరో క్లీన్స్వీప్తో దుమ్మురేపింది. తమ దేశ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ను రెండు టెస్టులలోనూ ఓడించి సిరీస్ను 2-0తో గెలుచుకుంది.