Virat Kohli : అంతర్జాతీయ క్రికెట్ సహా ఫ్రాంచైజీ క్రికెట్కు అజింక్యా రహానే(Ajinkya Rahane) వీడ్కోలుపై మాజీ క్రికెటర్లు వరసగా స్పందిస్తున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం రహానే రిటైర్మెంట్పై రియాక్ట్ అయ్యా�
Team India : భారత టెస్టు క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన అజింక్యా రహానే (Ajinkya Rahane) సైతం వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మరపురాని ఇన్నింగ్స్లు ఆడిన ఆటకు రహానే సెలవని చెప్పడంతో భారత క్రికెట్లో ఓ శకం ముగిసింద�
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇటీవలే జపాన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రుణపడి ఉంటానని తెలిపింది.
Ravi Shastri : కెరీర్లో ఆఖరి మ్యాచ్ అంటూ వైరలవుతున్న కథనాలకు రోహిత్ శర్మ (Rohit Sharma) తన స్టయిల్లో బదులిచ్చాడని మాజీ ఆటగాడు రవి శాస్త్రి (Ravi Shastri) అన్నాడు.
Shubman Gill : ఇంగ్లండ్ గడ్డపై 1-2తో సిరీస్ కోల్పోవడంపై మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శుభ్మన్ గిల్(Shubman Gill) తమ పరాజయానికి గాయాలూ ఓ కారణమని చెప్పాడు.
తన ఫామ్పై విమర్శలకు, రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు హిట్మ్యాన్ రోహిత్ శర్మ (110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138) ఒక్క ఇన్నింగ్స్తో చెక్ పెట్టాడు. లార్డ్స్ గడ్డపై ఖతర్నాక్ సెంచరీతో కదం తొక్కి తన
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ (133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది.
భారత టెస్టు క్రికెట్లో ఆటగాడిగానే గాక సారథిగానూ తనదైన ముద్రవేసిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఇటీవల కాలంలో టెస్టుల్లో భారత ప్రదర్శన దిగజారుతున్న నేపథ్
Virat kohli | భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat kohli )టెస్ట్ క్రికెట్లో రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో(Test cricket) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడన్న ఊహాగానాలకు తెరదించాడు.
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ..భారత క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో జట్టును ఎంపిక చేసింది.
BCCI : వన్డే ప్రపంచకప్ 2027 కోసం భారత జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న సెలెక్టర్లు అనుభవానికి పెద్ద పీట వేశారు. ఇంగ్లండ్ పర్యటన కోసం సీనియర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లను ఎంపిక చే�